ఈటెల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జా లకు పాల్పడ్డారు. 112 సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో భూకబ్జా కు పాల్పడ్డారు అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు అమ్మకం , కొనుగోలు నిషేధం. ఈటల అనుచరుడు సూరి .. 33 ఎకరాలను కబ్జా చేశారు. ఈటల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి. అక్రమాలకు పాల్పడిన ఈటెలను వెంటనే అరెస్ట్ చేయాలి. 155 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేసినట్లు నేను ఆధాలు ఇస్తున్నఅని చెప్పిన ఆయన 200.ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నడు. ఈటల స్వంత గ్రామం కమలాపూర్ లో రెండు ఎకరాలు మాత్రమే ఉంది. ఈ రోజు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది.పౌల్ట్రీ ఫామ్ ద్వారా సంపాదించానంటున్న ఈటల.. ఆయన కోళ్లు బంగారు గుడ్లు పెడుతున్నాయా.. 2004 ఎన్నికల అఫిడవిట్ లో జమున పేరు మీద 14 ఎకరాలు.. ఇద్దరి పేర్ల మీద 30 కి మించి లేదు. 2018 ఎన్నికల అఫిడవిట్ లో 69 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న మాట్లాడుతూ 200 ఎకరాలు అని చెప్పారు. ఈటెల అవకతవకలపై సీఎం కేసీఆర్ విచారించాలి. ఈటెల పై విచారణ సవ్యంగా జరగాలంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అసైన్డ్ భూములను మళ్లీ పేదలకే పంచాలి అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!