ఈటెల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జా లకు పాల్పడ్డారు. 112 సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో భూకబ్జా కు పాల్పడ్డారు అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు అమ్మకం , కొనుగోలు నిషేధం. ఈటల అనుచరుడు సూరి .. 33 ఎకరాలను కబ్జా చేశారు. ఈటల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి. అక్రమాలకు పాల్పడిన ఈటెలను వెంటనే అరెస్ట్ చేయాలి. 155 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేసినట్లు నేను ఆధాలు ఇస్తున్నఅని చెప్పిన ఆయన 200.ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నడు. ఈటల స్వంత గ్రామం కమలాపూర్ లో రెండు ఎకరాలు మాత్రమే ఉంది. ఈ రోజు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది.పౌల్ట్రీ ఫామ్ ద్వారా సంపాదించానంటున్న ఈటల.. ఆయన కోళ్లు బంగారు గుడ్లు పెడుతున్నాయా.. 2004 ఎన్నికల అఫిడవిట్ లో జమున పేరు మీద 14 ఎకరాలు.. ఇద్దరి పేర్ల మీద 30 కి మించి లేదు. 2018 ఎన్నికల అఫిడవిట్ లో 69 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న మాట్లాడుతూ 200 ఎకరాలు అని చెప్పారు. ఈటెల అవకతవకలపై సీఎం కేసీఆర్ విచారించాలి. ఈటెల పై విచారణ సవ్యంగా జరగాలంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అసైన్డ్ భూములను మళ్లీ పేదలకే పంచాలి అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!