ఈటెల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జా లకు పాల్పడ్డారు. 112 సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో భూకబ్జా కు పాల్పడ్డారు అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు అమ్మకం , కొనుగోలు నిషేధం. ఈటల అనుచరుడు సూరి .. 33 ఎకరాలను కబ్జా చేశారు. ఈటల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి. అక్రమాలకు పాల్పడిన ఈటెలను వెంటనే అరెస్ట్ చేయాలి. 155 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేసినట్లు నేను ఆధాలు ఇస్తున్నఅని చెప్పిన ఆయన 200.ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నడు. ఈటల స్వంత గ్రామం కమలాపూర్ లో రెండు ఎకరాలు మాత్రమే ఉంది. ఈ రోజు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది.పౌల్ట్రీ ఫామ్ ద్వారా సంపాదించానంటున్న ఈటల.. ఆయన కోళ్లు బంగారు గుడ్లు పెడుతున్నాయా.. 2004 ఎన్నికల అఫిడవిట్ లో జమున పేరు మీద 14 ఎకరాలు.. ఇద్దరి పేర్ల మీద 30 కి మించి లేదు. 2018 ఎన్నికల అఫిడవిట్ లో 69 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న మాట్లాడుతూ 200 ఎకరాలు అని చెప్పారు. ఈటెల అవకతవకలపై సీఎం కేసీఆర్ విచారించాలి. ఈటెల పై విచారణ సవ్యంగా జరగాలంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అసైన్డ్ భూములను మళ్లీ పేదలకే పంచాలి అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Vishwak Sen: మాస్ కా దాస్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఆ డైరెక్టర్తో విశ్వక్ మూవీ!
-
India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!