Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uncategorized Congress Mp Revanth Reddy Fires On Cm Kcr

ప్ర‌భుత్వం ముందుకు రాక‌పోతే ఉద్య‌మం చేప‌డుతాం : రేవంత్ రెడ్డి

Published Date :April 20, 2021 , 4:31 pm
By Manohar
ప్ర‌భుత్వం ముందుకు రాక‌పోతే ఉద్య‌మం చేప‌డుతాం : రేవంత్ రెడ్డి
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లిలో అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇంద్ర‌వెల్లి ఘ‌ట‌న జ‌రిగి 40 ఏళ్లు అవుతున్నా ఇంకా ఇక్క‌డి గిరిజ‌నులు హ‌క్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ గిరిజ‌నుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేదు. ఇంద్ర‌వెల్లి అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి.  ఒక్కో కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్ర‌వెల్లిని ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. గిరిజ‌న స‌మ‌స్య‌ల  ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వం దృష్టి సారించాలి. ప్ర‌భుత్వం త‌క్ష‌ణం పోడు భూముల స‌మ‌స్యల‌ను ప‌రిష్క‌రించాలి. పోడు భూముల‌కు ప‌ట్టాలు మంజూరు చేయాలి అని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజ‌నుల అభివృద్ధి కోసం ప‌ని చేస్తున్న ఐటిడిఏలు నిర్వీర్యం చేయ‌డం జ‌రిగింది. గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంట్‌లో మాట్లాడుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ముందుకు రాక‌పోతే కొమురం భీమ్ స్పూర్తితో  ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌తో ఉద్య‌మం చేప‌డుతాం అని పేర్కొన్నారు.

Also Read

  • Worst Street Food: వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండా.. ఏ ప్లేస్ లో ఉందో తెలుసా?
  • Taiwan-China: తైవాన్ రక్షణ అధికారి అనుమానాస్పద మృతి.. కారణమదేనా?
  • house collapses due to blast: భారీ పేలుడు.. ఇల్లు కూలి ఆరుగురు మృతి
  • Agnipath: నిర్ణయం తీసుకునే ముందు మా వాదన వినండి.. సుప్రీంలో కేంద్రం కేవియట్ దాఖలు
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress mp
  • revanth reddy

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions