Retirement Age: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచారంటు వస్తున్న వార్తల్లో నిజమెంత?
- పదవీ విరమణ వయస్సు పెంపుపై వార్తలు
- వయో పరిమితిని పెంచారంటూ సోషల్ మీడియాలో పోస్ట్
- అందులో ఎలాంటి నిజం లేదని తేల్చిన పీఐబీ
- అసలు వైరల్ అవుతున్న పోస్ట్లో ఏముందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వయో పరిమితిని పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. విచారణలో ఈ వాదన తప్పు అని తేలింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని తెలిసింది.
READ MORE: UP By Election: అల్లరి మూకలకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వార్నింగ్..
Also Read
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
పీఐబీ ఏం చెప్పింది?
PIB అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ దావా నకిలీదని పేర్కొంది. మంగళవారం పీఐబీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలలో, కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 2 సంవత్సరాలు పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ దావా నకిలీది. భారత ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే వాస్తవికతను పరిశీలించకుండా వార్తలను షేర్ చేయవద్దని ఆదేశాలు జారీ చేయొద్దు.” అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆగస్టు 2023లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చే ప్రతిపాదన ఏమైనా ఉందా? ఒక ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ‘కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదు.’ అని ఆయన తేల్చిచెప్పారు.
READ MORE:CM Revanth Reddy: రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం వరాల జల్లు.. ఏకంగా రూ. 694.50 కోట్లతో..
వైరల్ అవుతున్న పోస్ట్లో ఏముంది?
వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. “కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెంపు, మంత్రివర్గ సమావేశంలో ఆమోదించబడింది.” అనే శీర్షికతో ఒక లేఖ వైరల్ అవుతోంది. ఈ పథకం పేరు ‘పదవీ విరమణ వయస్సు పెంపు పథకం’. దీని కింద పదవీ విరమణ వయస్సును ఏప్రిల్ 1, 2025 నుంచి 2 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచారు. దీని లబ్ధిదారులంతా కేంద్ర ఉద్యోగులేనన్న వాదన వినిపిస్తోంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు మేలు చేయడమే కాకుండా ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల అనుభవం పరిపాలనను మెరుగుపరుస్తుంది. కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, పెన్షన్పై ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఉద్యోగులు 2 సంవత్సరాల తర్వాత పెన్షన్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం చాలా కాలంగా పరిశీలిస్తుండగా, ఇప్పుడు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. అంటే ఏప్రిల్ 1, 2025 తర్వాత పదవీ విరమణ చేసే కేంద్ర ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం లభిస్తుందని వైరల్ అవుతున్న పోస్ట్లో ఉంది.
తాజావార్తలు
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!