పెరుగుతున్న కేసులు.. అక్కడ మళ్లీ లాక్డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు తగ్గుతుందని భావిస్తున్న వేళ.. మరోసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతోంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే రష్యా, జర్మనీ వంటి దేశాలలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా యూరప్లోని ఆస్ట్రియా దేశంలో రోజుకు 15వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: బిగ్ బాస్ హౌస్ లో అడల్ట్ సీన్స్.. వీడియోలు ఉన్నాయంటున్న హీరోయిన్
Also Read
వచ్చే సోమవారం (నవంబర్ 22) నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్న కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆస్ట్రియా ఛాన్సిలర్ అలెగ్జాండర్ షాలెన్ బర్గ్ వెల్లడించారు. అందుకే 10 రోజుల పాటు దేశంలో లాక్డౌన్ పెడుతున్నామని.. అనంతరం కరోనా వ్యాప్తిని బట్టి లాక్డౌన్ పొడిగించాలా లేదా అన్న విషయంపై ఆలోచిస్తామన్నారు. లాక్డౌన్ సమయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే భారీగా జారిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అటు యూరప్ ఖండంలో అతి తక్కువ వ్యాక్సినేషన్ రేటు నమోదైన దేశాల్లో ఆస్ట్రియా ఒకటి. టీకాలు వేసుకోవాలని తాము ఎంత ప్రచారం చేసినా విజయం సాధించలేకపోయామని ఆ దేశ అధికారులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!