వన్డే కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మనే…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ అభిమానులు ఎప్పటి నుండో ఊహిస్తున్న విషయం వన్డే జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమిస్తారు అనేది. అయితే ఇప్పుడు అది నిజం అయ్యింది. ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు నుండి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆ బాధ్యతలు రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అప్పటి నుండి వన్డే జట్టుకు కూడా అతడినే కెప్టెన్ గా నియమిస్తారు అనే వార్తలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
తాజాగా బీసీసీఐ ట్విట్టర్ లో… భారత వన్డే మరియు టీ20 జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమిస్తూ ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది” అని పోస్ట్ చేసింది. దాంతో ఇక నుండి విరాట్ కోహ్లీ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే కెప్టెన్ గా ఉండనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఓ ఆటగాడిగా కొనసాగుతాడు. అలాగే ఐసీసీ ట్రోఫీ గెలవడానికి ఇక కోహ్లీ ముందు కేవలం టెస్ట్ ఛాంపియన్ షిప్ మాత్రమే ఉంది.
Also Read
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!