Bandi Sanjay : నిరుద్యోగ భృతి హామీ..ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిరుద్యోగ భృతి హామీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. “నిరుద్యోగ యువతకు రూ.3016 భృతి ఇస్తాం – సీఎం కేసీఆర్. మీరు దానిని విశ్వసిస్తే, ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు! ” అంటూ బండి సంజయ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Also Read: Tension in Puttaparthi: పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ తాజాగా ట్వీట్ చేశారు.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
Unemployed youth will be given ₹3016 allowance – CM KCR
If you believed that Happy April Fools Day ! pic.twitter.com/059hKD8osw
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 1, 2023
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) రెండోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి పథకం హామీని కేసీఆర్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,016 అందించడమే ఈ పథకం లక్ష్యం. నిరుద్యోగ భృతి పథకంతో సహా కేసీఆర్ వాగ్దానాలను బీజేపీ నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం రాబోయే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందాలనే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.
Also Read: ED raids in Hyderabad: హైదరాబాద్లో ఈడీ సోదాలు కలకలం..
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపొందేందుకు బీజేపీ ఏ అవకాశాన్ని వదలడం లేదు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోగా, బీజేపీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అనంతరం జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయం సాధించింది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మూడుకు పెరిగింది.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!