మహా అసెంబ్లీలో 50 మందికి కరోనా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. కరోనా, ఒమిక్రాన్ నిబంధనలను పాటిస్తూ డిసెంబర్ 22 నుంచి 28 వరకు మొత్తం 5 రోజులపాటు సమావేశాలను నిర్వహించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నాగపూర్లో నిర్వహించాల్సి ఉన్నా, ఒమిక్రాన్ కారణంగా ఈ సమావేశాలను ముంబైలోనే నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల సమయంలో 50 మంది కరోనా బారిన పడినట్టు మహా ఉప ముఖ్యమంత్రి పవార్ తెలిపారు. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్, మరో మంత్రి కేసీ పాడ్వికి కూడా కరోనా బారిన పడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తర సమయాల్లో విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ కీలకంగా వ్యవహరించారు.
Read: ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం… లీటర్ పెట్రోల్పై రూ. 25 తగ్గింపు…
Also Read
విద్యాశాఖ మంత్రికి కరోనా సోకడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా సోకిన 50 మంది ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వీరి కాంటాక్ట్ను ట్రేస్ చేస్తున్నారు. గతంలో ఒకసారి మంత్రి వర్షా గైక్వాడ్కు కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని, తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మహారాష్ట్రలోనే కేసులు అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది. ముంబైలో నైట్ కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!