టీం ఇండియా పాకిస్థాన్ కు వస్తుంది : ఐసీసీ ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యే ఐసీసీ 2031 వరకు జరగనున్న అన్ని ప్రధాన ఈవెంట్లు ఏ దేశంలో జరుగుతాయి అనే దానిని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో 2025 లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ బాధ్యతలను ఐసీసీ పాకిస్థాన్ కు అప్పగించింది. అయితే పాక్ చివరిసారిగా 1996 లో ఐసీసీ ఈవెంట్ కు ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఆ తర్వాత భద్రత కారణాల వల్ల ఆ దేశానికి ఏ అంతర్జాతీయ జట్టు పర్యనకు వెళ్ళలేదు. అలాగే అక్కడ ఎటువంటి ఐసీసీ ఈవెంట్లు జరగలేదు. కానీ ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ పాకిస్థాన్ కు ఆ అవకాశం వచ్చింది.
ఇక తాజాగా దీని పైన ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ క్రికెట్ ఈవెంట్ పాకిస్థాన్ కు తిరిగి వెళ్తుంది. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తప్ప… అంతకముందు మిగతావన్నీ ఎటువంటి సమస్యలు లేకుండా అక్కడ జరిగాయి” అని బార్క్లే అన్నారు. అయితే పాకిస్థాన్ లో జరిగే ఈ టోర్నమెంట్ లో భారత్ పాల్గొనడం సందేహంగానే ఉంది. కానీ ఈ ఈవెంట్ కు భారత్ తో కలిపి అని దేశాల జట్లు తప్పక వస్తాయని బార్క్లే చెప్పారు. అలాగే క్రికెట్ ఈ రెండుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడగలదని అన్నారు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పిన విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..