Cucumber: ఎండాకాలంలో బాడీ డీహైడ్రేషన్.. తప్పక తినాల్సింది అదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండాకాలం మొదలైంది. మార్చి ఆరంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ ఎండల వల్ల శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది. ఎండల కారణంగా బాడీ డీహైడ్రేషన్ అయ్యి.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ఈ సమ్మర్ సీజన్ లో బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే.. వాటర్ కంటెంట్ ఉండే ఆహారం తీసుకోవాలి. కొన్ని రకాల పండ్లు, కూరగాయల్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాంటి కూరగాయల్లో కీరదోసకాయ కూడా ఒకటి.
Also Read:Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడింది..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్ ను కూడా నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. దోసకాయల్లో 95 శాతం నీరే ఉంటుంది. వేసవిలో కీరదోసకాయ తప్పక తింటారు. ఇది మీ బాడీని చల్లగా ఉంచుతుంది. శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి, పోషణకు సహాయపడతాయి.
Also Read:Weather Update: తెలంగాణకు చల్లటి కబురు.. ఈనెల 15 నుంచి వానలు పడే ఛాన్స్
కీరదోసకాయలో విటమిన్ సి, కెఫిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. కీరదోసకాయల్లో నీటి శాతం ఉండటం వల్ల బాడీ క్లెన్సర్ గా కూడా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. దోసకాయ తొక్క ఫైబర్ తో ఉంటుంది కాబట్టి ఇది మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దోసకాయలను తింటే ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. కీరదోస శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తుంది. హైపర్ గ్రైసీమియా, మంటను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. నీరు పుష్కలంగా ఉండే కీరదోసను కూరగాయగానే కాకుండా చిరుతిండిగానూ తినవచ్చు. కీరదోసలో విటమిన్ కె, విటమిన్ సితో పాటు రాగి, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా శరీరానికి పుష్కలంగా అందుతాయి. కీరదోస తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్ కంట్రోల్లోకి వస్తుంది. కీరదోసను రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల బరువు తగ్గిపోతారు. కీరదోస తింటే శరీరంలో క్యాలరీలు కూడా చేరవు. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి మెడిసిన్.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!