Home
Blood Sugar
Blood Sugar News
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
Healthy Diet: మూత్రపిండాల వ్యాధికి మధుమేహం ఒక ప్రధానమైన కారణం. రక్తంలో చక్కెర స్థాయిలు సుదీర్ఘకాలం పాటు అదుపులో లేనప్పుడు, అవి వ్యర్థాలను వడపోసే కిడ్నీలలోని చిన్న చిన్న రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కిడ్నీ వైఫల్య కేసులలో దాదాపు 44 శాతం మధుమేహం వల్లే జరుగుతున్నాయి. క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, మనం పాటించే ఆహారపు అలవాట్లు కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర… -
Summer Health : ఎండకాలంలో లీచీ పండు తింటే ఏమవుతుందో తెలుసా..? అమృతం అనుకుంటే ప్రమాదమే.!
వేసవి కాలం వచ్చిందంటే చాలు రసవంతమైన, తియ్యటి లిచీ పండ్లు మార్కెట్లో సందడి చేస్తుంటాయి. ఈ కాలంలో లిచీ పండ్లను తినడం నాలికకు ఎంతో రుచిని, మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. ఇవి కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా విటమిన్ సి, ఫైబర్, పొటాషియం , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఎండల తీవ్రతకు శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడటంలో, అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి అద్భుతంగా సహాయపడతాయి. అందుకే చాలామంది వీటిని కిలోల కొద్దీ తెచ్చుకుని… -
Kejriwal: కేజ్రీవాల్ హెల్త్పై ఆప్ రిపోర్టు విడుదల.. ఆందోళనలో శ్రేణులు!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. -
Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ మామిడి పండ్లు, ఆలూ పూరీ తింటున్నాడు.. కోర్టులో ఈడీ వాదనలు..
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. -
Cucumber: ఎండాకాలంలో బాడీ డీహైడ్రేషన్.. తప్పక తినాల్సింది అదే
ఎండాకాలం మొదలైంది. మార్చి ఆరంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ ఎండల వల్ల శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది. ఎండల కారణంగా బాడీ డీహైడ్రేషన్ అయ్యి.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!