గోదావరిపై తెలంగాణ అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోంది : ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర జల్శక్తి శాఖ ఈ రోజు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎస్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. సీడ్ మనీ రూ.200 కోట్లను విడతల వారీగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకొసారి చెల్లింపులు చేస్తామని ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమలు చేయాలని కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను పక్కన పెట్టి తెలంగాణ నిర్ణయాలు తీసుకోవడం చట్ట వ్యతిరేకమైన చర్య అంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం వివిధ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి మంజూరు చేసినందున కొత్తగా డీపీఆర్ లు అవసరం లేదని ఏపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గోదావరిపై తెలంగాణ రాష్ట్రం అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ఫిర్యాదు చేసింది. వివిధ అంశాల పై రెండు రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు ఉన్నందున ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉందని కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు అజెండా అంశాలు సిద్ధం చేసిస్తే రెండు రాష్ట్రాల సీఎంలతో కలిపి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది.
Also Read
- IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
- Saayoni Ghosh: 17 ఏళ్లకే హీరోయిన్గా.. అనతికాలంలో ఎంపీగా.. ట్రెండింగ్గా మారిన సయానీ ఘోష్ కథేంటి?
- Iran-US: హమ్మయ్య.. అమెరికాతో ఒప్పందానికి లైన్క్లియర్!.. ఇరాన్ కీలక ప్రకటన
తాజావార్తలు
-
Sunrisers: ‘దక్షిణాఫ్రికా క్రికెట్ను బతికించింది కాటేరమ్మ కొడుకులే’.. డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Renault Duster: లీటర్కు 19 కి.మీ మైలేజ్.. రెనాల్ట్ డస్టర్ కొత్త వేరియంట్పై కీలక అప్డేట్
-
Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
-
IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!