What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు రెండో రోజు దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన.. ఐబీఎం, గూగుల్ క్లౌట్ వంటి సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేలా రౌండ్ టేబుల్ సమావేశాలు..
* నేడు పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు.. జంట హత్యల కేసులో జైలులో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్.. మూడు రోజుల పాటు కస్టడీలో విచారణ చేయనున్న పోలీసులు..
Also Read
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
* నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం.. వాసవి పెనుగొండలో భారీగా ఏర్పాట్లు.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం..
* నేడు హుజుర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేతలతో సమావేశం..
* నేడు సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. సంగారెడ్డి, జోగిపేట మున్సిపాలిటిల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దామోదర..
* నేడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి వివేక్ వెంకటస్వామి..
* నేడు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్రావు ఆధ్వర్యంలో కీలక భేటీ.. విచారణ కంటే ముందు కేటీఆర్, ఎమ్మెల్యేలతో హరీష్రావు సమావేశం.. తెలంగాణ భవన్ నుంచి విచారణకు వెళ్లనున్న హరీష్ రావు..
* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ రావాలని హరీష్ రావుకు సిట్ నోటీసులు.. ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసులు.. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా హరీష్ రావుకి నోటీసులు..
* నేడు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో రెలే దీక్షలు.. కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రిలే దీక్షలు..
* నేడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అధ్యక్షతన కార్యకర్తల భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ క్యాడర్ కు దిశానిర్దేశం..
* నేడు నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నేతల సమావేశం.. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. హాజరుకానున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు..
* నేడు ఉదయం 11 గంటలకి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం.. ప్రమాణస్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోడీ..
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..