What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి
- వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత
- ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి. ఇవాళ నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి తీసుకోనన్న సీఐడీ.
నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లందులో మహిళల రుణాల పంపిణీ.
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఢిల్లీ: నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛసర్వేక్షన్ అవార్డులు.
వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత. అమర్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు. ఒకరు మృతి, 10 మందికి గాయాలు.
ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి. రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన. నేడు తెలంగాణలోని 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు.
హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,480 లుగా ఉండగా..22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.93,040 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,14,000 లుగా ఉంది.
నంద్యాల: నేడు నందికొట్కూరులో సీఎం చంద్రబాబు పర్యటన. హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు. మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయనున్న సీఎం. నీటి విడుదల అనంతరం రైతులతో సమావేశంకానున్న సీఎం.
ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసే అవకాశం. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్.
HYD: సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష. సమీక్షకు హాజరుకానున్న మంత్రులు, అధికారులు.
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై మాట్లాడే అవకాశం.
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. తాడేపల్లి డీఎంఏ కార్యాలయం ముట్టడికి పిలుపు. నేడు డీఎంఏ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!