What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన. సూర్యలంక దగ్గర అటవీశాఖ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ. అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేక భేటీ. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్న పవన్.
తిరుమల: 22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,086 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 28,239 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.56 కోట్లు.
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
తిరుపతి : నగరంలో నేడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. మధ్యాహ్నం హైదరాబాదు నుండి తిరుపతి రానున్న కేంద్రమంత్రి. విమానాశ్రయం నుండి తిరుమల పయనం..
కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ చింతాబసప్పతాత గారి 126 వ సంవత్సర ఆరాధన మహోత్సవం.
నంద్యాల: నేడు నందికొట్కూరు పటేల్ సెంటర్లో సీపీఎం ధర్నా.. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిశీలించి రైతులకు నష్టాపరిహారం చెల్లించాలని డిమాండ్.
అనకాపల్లి జిల్లా: నేడు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ప్రాంతాన్ని సందర్శించనున్న వైసీపీ బృందం.. మాకవరపాలెం దగ్గర నిర్మాణం మధ్యలో ఆగిపోయిన మెడికల్ కాలేజ్.. PPP విధానంలో పూర్తి చేయాలని ఇటీవల నిర్ణయించిన ప్రభుత్వం.
అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి పట్టణంలో పర్యటించనున్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి… రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 23 కోట్ల 75 లక్షల నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, రాంప్రసాద్ రెడ్డి…
అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి 11.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. మధ్యాహ్నం 12.15 గంటలకు విమానంలో బయలుదేరి 2 గంటలకు బెంగుళూరు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 2.40 గంటలకు బెంగుళూరు లోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ కలెక్టర్ పేరిట కొత్త నెంబర్ తో ఫేక్ వాట్సప్ క్రియేటివ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రిక్వెస్ట్ లకు స్పందించవద్దు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 97 మి.మీ వర్షపాతం నమోదు. నిర్మల్ జిల్లా కుబీర్ లో 72.5 మి.మీ.
తాజావార్తలు
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!