Vikarabad: మిస్టరీగా 4వ తరగతి విద్యార్థి మిస్సింగ్ ఘటన.. తొమ్మిది రోజులైనా దొరకని ఆచూకీ..
- తొమ్మిది రోజులైనా దొరకని 4వ తరగతి విద్యార్థి స్వాతి ఆచూకీ..
- మమ్మురంగా గాలింపు చర్యలు చేపట్టామన్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి..
- తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో బాలిక అదృశ్యం..
- తాండూర్ బస్టాండ్ లోని సీసీ కెమెరాలు రికార్డు అయిన బాలిక దృశ్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: వికారాబాద్ జిల్లాలో బాలిక మిస్సింగ్ కేసు మిస్టిరీగా మారింది. 4వ తరగతి విద్యార్థిని అదృష్యమై తొమ్మిది రోజులైనా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. బాలిక ఆచూకి కోసం అమ్మమ్మ, తాత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read also: Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి.. 15 గ్రామాల్లో హై అలర్ట్..
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
ఏం జరిగింది..
అదృష్యమైన విద్యార్థి స్వాతికి తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ.. తాత దగ్గర ఉంటుంది. స్వాతిని అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ 4వ తరగతి చదువుకుంటుంది. ఈనెల 22న సాయంత్రం స్వాతి కిరాణం షాపకు వెళ్లింది. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అమ్మమ్మ, తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాండూర్ బస్టాండ్లోని సీసీ కెమెరాల్లో బాలిక దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రత్యేక బృందాలతో స్వాతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.
Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్
స్వాతి తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో అదృశ్యం అయినట్లు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఎస్ పి సందర్శించారు. స్వాతి జాడ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులుగా స్వాతి ఆచూకీ తెలియడం లేదని అన్నారు. స్వాతినే ఇంటి నుంచి వెళ్లిపోయిందా? లేక స్వాతిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే స్వాతి జాడ తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు.
R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. కొండా సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!