Uttam Kumar Reddy : రుణమాఫీ ఇప్పటికీ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former TPCC President Uttam Kumar Reddy Fired on BJP and TRS Governments.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులను కేసీర్, మోడీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన.. తుగ్లక్ పాలన లెక్క ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రబీలో 52 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.. ఇప్పుడు 35 లక్షల వరకు సాగు చేశారన్నారు. ఆల్టర్నేట్ పంట లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. మోడీ కేసీఆర్నీ.. కేసీఆర్ మోడీని అనుకుంటూ…రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
Also Read
కేసీఆర్ చేత కానీ తనం తోనే రైతులు నష్టపోయారని, ఎరువుల ధరలు…ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నాయన్నారు. మూడేళ్ల క్రితం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అని మోసం చేశారని, రుణమాఫీ ఇప్పటికీ చేయలేదన్నారు. నాలుగేండ్లు అయినా మాఫీ కాలేదని, నాలుగేళ్లు వడ్డీ భారంతో అప్పు రెండు లక్షలు అయ్యిందని ఆయన అన్నారు. రుణమాఫీ చేయనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, టీఆర్ఎస్ పాలనలో పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!