Uttam Kumar Reddy : రుణమాఫీ ఇప్పటికీ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former TPCC President Uttam Kumar Reddy Fired on BJP and TRS Governments.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులను కేసీర్, మోడీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన.. తుగ్లక్ పాలన లెక్క ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రబీలో 52 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.. ఇప్పుడు 35 లక్షల వరకు సాగు చేశారన్నారు. ఆల్టర్నేట్ పంట లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. మోడీ కేసీఆర్నీ.. కేసీఆర్ మోడీని అనుకుంటూ…రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
Also Read
- TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
కేసీఆర్ చేత కానీ తనం తోనే రైతులు నష్టపోయారని, ఎరువుల ధరలు…ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నాయన్నారు. మూడేళ్ల క్రితం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అని మోసం చేశారని, రుణమాఫీ ఇప్పటికీ చేయలేదన్నారు. నాలుగేండ్లు అయినా మాఫీ కాలేదని, నాలుగేళ్లు వడ్డీ భారంతో అప్పు రెండు లక్షలు అయ్యిందని ఆయన అన్నారు. రుణమాఫీ చేయనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, టీఆర్ఎస్ పాలనలో పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు.
తాజావార్తలు
-
Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్కు శాపమయ్యాయా?
-
Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్పీరియన్స్
-
CM Vijay First Signatures: సీఎం విజయ్ తొలి సంతకాలు సంచలనం.. ఇక, ఇవి ఫ్రీ
-
CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!
-
VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?