సూర్యాపేట జిల్లాలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలు కుటుంబాలు చేరాయి.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉత్తమ్.. ఈ సందర్భంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. breaking news, latest news, teluugu news, mp uttam kumar reddy,
హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో నియోజికవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ శాసనసభా ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో 50వేల ఓట్లకు ఒక్క ఓటు తక్కువచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలిపారు.
mp uttam kumar reddy met union minister ashwini vaishnav. breaking news, latest news, telugu news, mp uttam kumar reddy, union minister ashwini vaishnav, congress,