Uppal Double Murder: కేసులో ఆసక్తిరమైన విషయాలు.. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ తో నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Double Murder: ఉప్పల్ తండ్రీకొడుకుల దారుణ హత్య కేసును చేధించారు పోలీసులు. మృతుడు నర్సింహ శర్మ పూజ చేయడంతో ఆరోగ్యం చెడిందని నిందితుల కక్ష్య పెంచుకున్నారు. మామిడిపల్లి కి చెందిన వినాయక్ రెడ్డి, సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణారెడ్డిలు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నర్సింహశర్మ చేసిన పూజలతో ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టం జరిగిందని నిందితులు కక్ష్య పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సింహ శర్మ హత్య సమయంలో అడ్డువచ్చిన కొడుకు శ్రీనివాస శర్మపై 29 కత్తి పోట్లు పొడిచి హత్యచేసినట్లు నిర్ణారించారు. హత్య ఘటన ప్రాంతంలో బ్యాగులో కుంకుమ పసుపు లభ్యమైందని తెలపారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించారు.
Read also: Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఉప్పల్ లో శుక్రవారం (అక్టోబర్ 15న) తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు నరసింహమూర్తిపై దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడిని హతమార్చారు. ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద ఘటన జరిగింది. తెల్లవారుజామున అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండటంతో కుమారుడు శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కాగా.. ఈ ఘటనలో తండ్రి కుమారులు మృతి చెందారు. ఆస్తి విభేదాల నేపథ్యంలో నరసింహమూర్తి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో.. మృతుడి నరసింహమూర్తి, తమ్ముడు, సోదరితో ఆస్తి గొడవలు ఉన్నాయని మృతుడి కుమార్తె చెప్పింది. గతంలో కూడా హత్యాయత్నాలు జరిగాయని..చిన్నాన్న కుమారులు హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు…78ఏళ్ల నరసింహ మూర్తికి తమ్ముడు, చెల్లెలితో ఆస్తి గొడవలున్నాయి… ఆకోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. అయితే సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను విచారించగా ఆశక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
తాజావార్తలు
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..