Uppal Double Murder: కేసులో ఆసక్తిరమైన విషయాలు.. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ తో నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Double Murder: ఉప్పల్ తండ్రీకొడుకుల దారుణ హత్య కేసును చేధించారు పోలీసులు. మృతుడు నర్సింహ శర్మ పూజ చేయడంతో ఆరోగ్యం చెడిందని నిందితుల కక్ష్య పెంచుకున్నారు. మామిడిపల్లి కి చెందిన వినాయక్ రెడ్డి, సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణారెడ్డిలు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నర్సింహశర్మ చేసిన పూజలతో ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టం జరిగిందని నిందితులు కక్ష్య పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సింహ శర్మ హత్య సమయంలో అడ్డువచ్చిన కొడుకు శ్రీనివాస శర్మపై 29 కత్తి పోట్లు పొడిచి హత్యచేసినట్లు నిర్ణారించారు. హత్య ఘటన ప్రాంతంలో బ్యాగులో కుంకుమ పసుపు లభ్యమైందని తెలపారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించారు.
Read also: Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఉప్పల్ లో శుక్రవారం (అక్టోబర్ 15న) తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు నరసింహమూర్తిపై దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడిని హతమార్చారు. ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద ఘటన జరిగింది. తెల్లవారుజామున అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండటంతో కుమారుడు శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కాగా.. ఈ ఘటనలో తండ్రి కుమారులు మృతి చెందారు. ఆస్తి విభేదాల నేపథ్యంలో నరసింహమూర్తి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో.. మృతుడి నరసింహమూర్తి, తమ్ముడు, సోదరితో ఆస్తి గొడవలు ఉన్నాయని మృతుడి కుమార్తె చెప్పింది. గతంలో కూడా హత్యాయత్నాలు జరిగాయని..చిన్నాన్న కుమారులు హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు…78ఏళ్ల నరసింహ మూర్తికి తమ్ముడు, చెల్లెలితో ఆస్తి గొడవలున్నాయి… ఆకోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. అయితే సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను విచారించగా ఆశక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!