Uppal Double Murder: కేసులో ఆసక్తిరమైన విషయాలు.. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ తో నిందితులు అరెస్ట్
Uppal Double Murder: ఉప్పల్ తండ్రీకొడుకుల దారుణ హత్య కేసును చేధించారు పోలీసులు. మృతుడు నర్సింహ శర్మ పూజ చేయడంతో ఆరోగ్యం చెడిందని నిందితుల కక్ష్య పెంచుకున్నారు. మామిడిపల్లి కి చెందిన వినాయక్ రెడ్డి, సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణారెడ్డిలు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నర్సింహశర్మ చేసిన పూజలతో ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టం జరిగిందని నిందితులు కక్ష్య పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సింహ శర్మ హత్య సమయంలో అడ్డువచ్చిన కొడుకు శ్రీనివాస శర్మపై 29 కత్తి పోట్లు పొడిచి హత్యచేసినట్లు నిర్ణారించారు. హత్య ఘటన ప్రాంతంలో బ్యాగులో కుంకుమ పసుపు లభ్యమైందని తెలపారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించారు.
Read also: Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఉప్పల్ లో శుక్రవారం (అక్టోబర్ 15న) తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు నరసింహమూర్తిపై దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడిని హతమార్చారు. ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద ఘటన జరిగింది. తెల్లవారుజామున అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండటంతో కుమారుడు శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కాగా.. ఈ ఘటనలో తండ్రి కుమారులు మృతి చెందారు. ఆస్తి విభేదాల నేపథ్యంలో నరసింహమూర్తి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో.. మృతుడి నరసింహమూర్తి, తమ్ముడు, సోదరితో ఆస్తి గొడవలు ఉన్నాయని మృతుడి కుమార్తె చెప్పింది. గతంలో కూడా హత్యాయత్నాలు జరిగాయని..చిన్నాన్న కుమారులు హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు…78ఏళ్ల నరసింహ మూర్తికి తమ్ముడు, చెల్లెలితో ఆస్తి గొడవలున్నాయి… ఆకోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. అయితే సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను విచారించగా ఆశక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
తాజావార్తలు
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!