Uppal Double Murder: కేసులో ఆసక్తిరమైన విషయాలు.. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ తో నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Double Murder: ఉప్పల్ తండ్రీకొడుకుల దారుణ హత్య కేసును చేధించారు పోలీసులు. మృతుడు నర్సింహ శర్మ పూజ చేయడంతో ఆరోగ్యం చెడిందని నిందితుల కక్ష్య పెంచుకున్నారు. మామిడిపల్లి కి చెందిన వినాయక్ రెడ్డి, సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణారెడ్డిలు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నర్సింహశర్మ చేసిన పూజలతో ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టం జరిగిందని నిందితులు కక్ష్య పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సింహ శర్మ హత్య సమయంలో అడ్డువచ్చిన కొడుకు శ్రీనివాస శర్మపై 29 కత్తి పోట్లు పొడిచి హత్యచేసినట్లు నిర్ణారించారు. హత్య ఘటన ప్రాంతంలో బ్యాగులో కుంకుమ పసుపు లభ్యమైందని తెలపారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించారు.
Read also: Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఉప్పల్ లో శుక్రవారం (అక్టోబర్ 15న) తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు నరసింహమూర్తిపై దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడిని హతమార్చారు. ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద ఘటన జరిగింది. తెల్లవారుజామున అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండటంతో కుమారుడు శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కాగా.. ఈ ఘటనలో తండ్రి కుమారులు మృతి చెందారు. ఆస్తి విభేదాల నేపథ్యంలో నరసింహమూర్తి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో.. మృతుడి నరసింహమూర్తి, తమ్ముడు, సోదరితో ఆస్తి గొడవలు ఉన్నాయని మృతుడి కుమార్తె చెప్పింది. గతంలో కూడా హత్యాయత్నాలు జరిగాయని..చిన్నాన్న కుమారులు హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు…78ఏళ్ల నరసింహ మూర్తికి తమ్ముడు, చెల్లెలితో ఆస్తి గొడవలున్నాయి… ఆకోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. అయితే సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను విచారించగా ఆశక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
తాజావార్తలు
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!