Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Nokia: జియో 5జీ నెట్ వర్క్ విస్తరించేందుకు నిర్మాణ ప్రాజెక్ట్ను నోకియా సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య కొన్నేళ్లకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నోకియా సంస్థ సోమవారం ప్రకటించింది. దేశంలో 5జీ నెట్వర్క్ను విస్తరించేందుకు పరికరాల కోసం నోకియాతో జియో చేతులు కలిపింది. 5జీ రేడియో యాక్సెస్ పరికరాలను జియోకు నోకియా సరఫరా చేయనుంది. దీంట్లో భాగంగా రిమోట్ రేడియో హెడ్స్, బేస్ స్టేషన్స్, 5జీ ఎంఐఎంఓ యాంటెనాలను ఇవ్వనుంది.
Read Also: Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ఈనెలలోనే దేశంలోని 4 నగరాల్లో 5జీ నెట్వర్క్ బీటా సర్వీస్లను జియో లాంచ్ చేసింది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించేందుకు రెడీ అయింది. ఇదే క్రమంలో దేశమంతా 5జీ నెట్వర్క్ను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం కీలకమైన భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది. 5జీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పరికరాల కోసం టెలికం ఎక్యూప్మెంట్ మేకర్, ప్రముఖ సంస్థ నోకియా, స్వీడన్కు చెందిన ఎరిక్సన్తో భాగస్వామ్యాన్ని జియో కుదుర్చుకుంది.
Read Also: Congress : కొత్త అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక ఖాయం.. కాంగ్రెస్ వర్గాలు
అలాగే 5జీ స్టాండలోన్ కోసం ఎరిక్సన్తో జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎరిక్సన్ రేడియో సిస్టమ్, ఈ-బ్యాండ్ మైక్రోవేవ్ మొబైల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్, రేడియో యాక్సెస్ నెట్వర్క్ ప్రొడక్టులను జియోకు అందించనున్నట్టు ఎరిక్సన్ పేర్కొంది. ఇండియా డిజిటలైజేషన్ను జియో 5జీ నెట్వర్క్ మరింత వేగవంతం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి సిటీల్లో జియో ట్రూ 5జీనిటెస్టింగ్లో భాగంగా లాంచ్ చేసింది. జియో 5జీని పొందేందుకు యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ఫోన్ ఉండాలి. డిసెంబర్ 2023 కల్లా దేశమంతా 5జీ నెట్ వర్క్ విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!