బీజేపీ దృష్టిలో మైనార్టీలు శత్రువులు : రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్ని గంటలపాటు మీటింగ్ కోసం సమయం కేటాయిస్తున్నారు అంటేనే… కాంగ్రెస్ పార్టీ పై మైనార్టీ సోదరులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఒక ముక్క ని కర్ణాటక లో, ఒక ముక్క ని మహారాష్ట్ర లో, మరో ముక్క ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మైనార్టీ సోదరులు మరిచిపోవద్దు. ముస్లిం వ్యక్తి ని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ దే అని తెలిపారు. దేశంలో మోదీని ఎదుర్కునే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. బీజేపీ దృష్టి లో మైనార్టీలు శత్రువులు. ఎక్కడెక్కడ మైనార్టీలు అధికంగా ఉన్నారో… అక్కడే టీఆర్ఎస్ గెలిచింది. మీ ఓట్ బ్యాంక్ తోనే కేసీఆర్ గద్దెనెక్కాడు. కారు స్టీరింగ్ నాచేతిలో ఉంది అని అసద్ అంటాడు… మరి ఎంపీ రంజిత్ రెడ్డి ట్రిపుల్ తలాక్ కి ఎందుకు మద్దతు ఇచ్చాడు. మీరు ఇక్కడ ఎంపీలను గెలిపిస్తారు… కేసీఆర్ వాళ్ళను తీసుకెళ్లి మోడీ చేతిలో పెడుతున్నాడు అని పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
తాజావార్తలు
-
Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?
-
Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
-
Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
-
CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ