Anvesh Reddy: ధరణి భూ సమస్యలు సృష్టిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ధరణి. అయితే ఈ ధరణితో భూ సమస్యలు మరిన్ని పెరుతున్నాయని అన్నారు టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూమి హక్కు పత్రాల కోసం 5 సంవత్సరాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ధరణి భూ సమస్యలు పెంచుతుంది తప్ప..నిజమైన హక్కు దారుడికి పట్టపుస్తకాలు రావడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా.. ధరణి కారణంగా ఎమ్మార్వో లని కూడా తగులబెట్టిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల ఎకరాలకు పుస్తకాలు అందలేదని, నిజమైన హక్కుదారులను కూడా నిషేధిత జాబితాలో పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.
రైతుల దగ్గర భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ భూ రికార్డులు హక్కులకు సంబంధించిన రైతులకు మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జులై 6 వ తేదీ ఉదయం 10 – 5 వరకు ఇందిరా పార్కు దగ్గర ధరణి రచ్చబండ నిర్వహిస్తున్నామని, భూ పట్టాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే వారంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇబ్బందులు పడే రైతాంగానికి అండగా ఉంటామని, నిజమైన హక్కుదారుకు పట్టాలు ఇవ్వండని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
తాజావార్తలు
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!