Telangana Elections: గుట్టుగా పనికానియ్యాలని నేతలు.. గుట్టురట్టు చేస్తున్న ఓటర్లు..
Telangana: ఎన్నికలు తేదీ దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ నేతలు సాయశక్తులా కృషి చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి పార్టీతరుపు ప్రతినిధులు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాని సేకరిస్తారు. అయితే నేతలు ఎవరికీ తెలియకుండా నగదు పంపిణీ చెయ్యాలి అనుకుంటుంటే.. ఓటర్లు మాత్రం నేతల గుట్టు రట్టు చేస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా లోని హుజూరాబాద్లో ఓ పార్టీ ప్రతినిధి నోటు పుస్తకాల్లో ఓటర్ల పేరును నమోదు చేసుకునేందుకు వచ్చి పేర్లు రాసుకుంటున్న సమయంలో కొందరు ఆ ప్రతినిధి దగ్గరకు వచ్చి.. అక్క ఏంది మా ఇంట్లో ముగ్గురు ఓట్లు ఉంటె మీరు ఇద్దరి పేర్లు మాత్రమే రాసుకున్నారు.. మా చిన్న అమ్మాయి పేరు కూడా రాసుకోండి అని ఒకరు.. మా ఇంట్లో 5 మంది ఉంటె ముగ్గురు పేర్లు రాసున్నారేంటి అని మరొకరు వాగ్వాదానికి దిగారు.
Read also:Telangana Elections : తెలంగాణ ఎన్నికల పరీక్ష పత్రం లీక్
Also Read
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
- Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
అలానే హైదరాబాద్ ప్రాంతం లోనూ.. మా అపార్ట్మెంట్ లో 24 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే కేవలం 20 ఇల్ల లోని వాళ్ల వివరాలే రాసుకున్నారు. కాగా చివరి అంతస్తులో ఉన్న ఇల్లను వదిలేశారు. ఆ అంతస్తులో నాలుగు ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లలో 15 మంది ఓటర్లం ఉన్నాం. మా పేర్లూ కూడా రాసుకోండి అంటూ ఆ అపార్ట్మెంట్ కి వచ్చిన నేతలతో గొడవకు దిగారు కొందరు ఓటర్లు. కాగా నిజామాబాద్ జిల్లా లోని బాల్కొండ నియోజకవర్గం లోని ఒక గ్రామంలోనూ ఇదే పంచాయితీ. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఓటుకు నోటు ఇవ్వలసిందేనని.. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఆ నోట్ల పంపిణీ చెయ్యాలని ప్రతి పార్టీ తీవ్రంగా సన్నాహాలు చేస్తుంది.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!