Harish Rao: సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీలకు ఎలా తెలుసు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కర్నాటకలో ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు?. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీలకు ఎలా తెలుసు? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వలను పడగొట్టి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కేంద్రం పరిపాలన మర్చిపోయిందని అన్నారు. సీబీఐ నోటీసులు ఇస్తుంది అని బీజేపీ ఎంపీ అంటుంది. మీరు పార్టీనా? దర్యాప్తు ఏజెన్సీ నా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు డైరెక్షన్ చేస్తున్నారు.. లేక సీబీఐ లీకు ఇచ్చి అయిన ఉండాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేబు సంస్థలుగా మరాయా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు.
పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో మత కలహాలు మంచివా? అంటూ ప్రశ్నించారు. భూమికి బరువైన పంట రాష్ట్రంలో పండుతుందని, బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడు భూముల్లో నీళ్లు పారియ్యాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంట్రాక్టు పనులకు 40 శాతం కమిషన్ ఇవ్వాలని కర్నాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటున్నారు. ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. కవిత ఇంటిపై దాడి ఎందుకు చేయాలని మండిపడ్డారు. కవిత ఇంటి దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ఇదిబీజేపీ కుట్ర అని మండిపడ్డారు మంత్రి హరీశ్ రావ్.
APSRTC MD Tirumala Rao: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు
Also Read
తాజావార్తలు
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
-
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?