Etela Rajender: షా వ్యూహం ఏంటి..? ఈటెలకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డాతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆదివారం కలిశారు. ఈ మేరకు అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన ఈటల.. కలిసి తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీ స్థితిగతులను వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పలు అంశాలను చర్చించారు.
సమావేశం అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అయన మీడియాతో మాట్లాడారు… తెలంగాణ రాష్ట్రంలో అధికారాని కైవసం చేసుకోవడం కోసం కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో జరుగుతున్న వియాలను ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఏ స్ట్రాటజీ అడాప్ట్ చేసుకోవాలి ఏలా మొటివేట్ చెయ్యాలి పార్టీని ఏలా ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి అనేక విషయాల మీద ఇప్పటికే కేంద్రం వద్ద ఉన్న సమాచారం సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులను మా లాంటి వారితో సమాచారాన్ని సేకరించి 2024 లో భారతీయ జనతా పార్టీని ఆధికారంలోకి తీసుకొచ్చె దిశగా అడుగులు వేస్తున్నం అన్నారు. జివో 111 పై అడిగిన ప్రశ్నకు అయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏపని కూడా ప్రజల కోసం చెయ్యడు తనకోసం చేస్తాడని తన అవసరాలకోసం చేస్తాడు కాబట్టి ఈ విషయం ఏమిటో దాని అంతరంగం ఏమిటో మునుముందు తెలుస్తుందన్నారు. తెలిపారు.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
కాగా.. అమిత్ షా వ్యూహం ఏంటి.. ఈటలనే.. ఢీల్లీకి ఎందుకు పిలిపించారు. రాబోయే రోజుల్లో ఈటెలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారా అనే చర్యలు కొనసాగుతున్నా నేపథ్యంలో త్వరలోనే ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. ఈటలనే అమిత్ షా పిలిపించడంతో.. బీజేపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అధిష్టాన నిర్ణయం మేరకు ఈటెలకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యలు ఇస్తే.. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుందని నమ్మకంతోనే ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ఇంతమంది బీజేపీ శ్రేణులు వుండగా.. ఈటలకె ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించినట్లు.. అనే అంశంపై బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
Ys Sharmila Plan: పాలేరుపై షర్మిల ఫోకస్.. లాభనష్టాల లెక్క ఏంటి?
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..