TS SSC Results: టెన్త్ పేపర్ లీకేజీ కేసు.. హోల్డ్ లో డీబార్ అయిన విద్యార్థి హరీష్ ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS SSC Results: ఏప్రిల్ 10వ తేదీ బుధవారం 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.అయితే 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో డిబార్ అయిన విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్లో పెట్టారు. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో హన్మకొండ పేపర్ లీక్ కేసులో హరీష్ అనే విద్యార్థి ఫలితాలను అధికారులు నిలిపివేశారు. దీంతో తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు.
Read also: Weather: తీవ్ర తుఫానుగా మోచా.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. హన్మకొండలో హరీష్ అనే విద్యార్థి హిందీ ప్రశ్నపత్రం లీకేసు వ్యవహారంలో నిందితుడుగా ప్రత్యక్షమయ్యాడు. అతడిపై పదో తరగతి బోర్డు సీరియస్ అయింది. అప్పట్లో కోర్టు సాయంతో హరీష్ మళ్లీ పరీక్షలు రాశాడు. అయితే తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో హరీష్ విషయంలో అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్లో పెట్టారు. దీంతో విద్యార్థి, అతని తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఎంజేపీ విద్యార్థి హరీష్ దండెబోయిన 10వ తరగతి చదువుతున్నాడు. నిందితుడు అతడి నుంచి హిందీ పరీక్ష పేపర్ ఫొటోలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హరీశ్ను ఐదేళ్లపాటు పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేశారు.
దీనిపై అతని తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారులు విధించిన డిబార్ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పరీక్షలు రాయడానికి అనుమతించారు. హరీష్ కూడా గత పరీక్షల హాల్ టికెట్ నంబర్ తోనే పరీక్షలు రాశాడు. కానీ నిన్న విడుదలైన ఫలితాల్లో హరీష్ రిజల్ట్ పెండింగ్ లో పడింది. మరోవైపు విద్యార్థి హరీశ్ ఫలితాలు వాయిదా పడడంతో ఎన్ఎస్యూఐ విభాగం నేతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. విద్యార్థి హరీష్ ఫలితాలు ప్రకటించాలని ఇంద్రారెడ్డికి సబిత వినతిపత్రం అందజేశారు.అయితే వీటిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. సబితా ఇంద్రారెడ్డి నిర్ణయంతో విద్యార్థి భవిష్యత్ ఆధారపడి ఉండటంతో తల్లిదండ్రులు ఆవేదన గురవుతున్నారు. పిల్లల భవిష్యత్తు పరిగణలో తీసుకుని తనకుమారిడి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నారు.
WhatsApp scam: బీ అలర్ట్.. వాట్సప్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!