BS Rao: శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Chaitanya Educational Institutions Chairman Dr BS Rao Passed Away: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా. బొప్పన సత్యనారాయణ రావు (బీఎస్ రావు) గురువారం (13-07-23) కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్ర గాయాలు అవ్వడంతో బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం అందించి, కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ.. మధ్యాహ్నం సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. బీఎస్ రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. రేపు విజయవాడలో అంత్యక్రియలు జరపనున్నారు.
Vaishnavi Chaitanya: ఎమోషనల్ స్పీచ్ ను కాస్తా.. కామెడీ స్పీచ్ అయ్యేలా చేసావ్ కదయ్యా
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
కాగా.. బీఎస్ రావు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలని నిర్మించారు. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. అంచెలంచెలుగా ఎదుగుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంటర్, ఎంసెట్కు కేరాఫ్ అడ్రెస్గా తన శ్రీచైతన్య విద్యాసంస్థల్ని ఉన్నత స్థానానికి చేర్చారు. ఆయన ఓవరాల్గా 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో 8.5 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. బీఎస్ రావు దంపతులు ఇంగ్లండ్, ఇరాన్లో వైద్యులుగా సేవలందించారు.
MP Mithun Reddy: ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అమ్మఒడి.. ఇక ఎన్నికల తర్వాతే..
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!