Gold Crown: కొమురవెల్లి మల్లన్నకు మంత్రి హరీశ్ రావు బంగారు కిరీటాన్ని బహూకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. కేతమ్మ, మేడల దేవి సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొమురవెల్లి మల్లన్న జాతరలో భాగంగా మంత్రి హరీశ్ రావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు, బంగారు కిరీటం సమర్పించారు.
Read also: Online Trading Fraud: లక్షకు లక్ష.. 4వేలు కోట్లతో ఉడాయించిన కేటుగాళ్లు
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
అనంతరం మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.11 వేల కోట్లు వెచ్చించిందని, అలాగే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ.50 కోట్లు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.70 కోట్లు మంజూరు చేశారన్నారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి రూ.30 కోట్లు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.100 కోట్ల ప్రత్యేక గ్రాంట్ను ప్రకటించారని ఆయన తెలిపారు. కొమురవెల్లిలో బిల్డింగ్ క్యూ లైన్ల కోసం రూ.11 కోట్ల ప్రత్యేక గ్రాంట్ను ప్రకటించినట్లు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆలయంలో 50 పడకల చౌల్ట్రీ, ఇతర సౌకర్యాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Gudivada Casino Case: గుడివాడ క్యాసినో ఎపిసోడ్.. ఇవాళ ఐటీ విచారణ
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!