Secunderabad: 2025 నాటికి సరికొత్తగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: మరో 36 నెలల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను రూ.699 కోట్ల వ్యయంతో చేపట్టింది. ఈ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. ఈ నిర్మాణ పనులకు సంబంధించి తుది మెరుగులు తీర్చిదిద్దే బాధ్యతను ఐఐటీ ఢిల్లీకి రైల్వేశాఖ అప్పగించింది. భవన నిర్మాణ రూపకల్పన ప్రూఫ్ కన్సల్టెంట్గా ఐఐటీ ఢిల్లీని నియమించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాజేష్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పని ఇప్పటికే ప్రారంభమైందని ఆయన తెలిపారు.
Read Also: Football Player: ఇరాన్ సంచలన నిర్ణయం.. ఫుట్బాల్ ఆటగాడికి మరణశిక్ష
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
మొదటిదశలో రైల్వేస్టేషన్ భవనాన్ని ఎలా చేపట్టాలి అనే విషయంపై తుది రూపు ఇచ్చేందుకు లీడ్ డిజైన్ డైరెక్టర్, సేఫ్టీ, ప్రూఫ్ కన్సల్టెంట్లను అధికారులు నియమించారు. అక్టోబర్ 2025 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనుల పురోగతిని అన్ని స్థాయిల్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ పరిశీలిస్తున్నారు. వివిధ రకాల ప్రజా రవాణా వ్యవస్థలను అనుసంధానం చేసి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు జీఎం వెల్లడించారు. కాగా ఆర్పీఎఫ్ ఆర్మరీ, క్యాష్ గార్డుల భవనం కోసం ఉన్న రైల్వే క్వార్టర్స్ను కూల్చేసి చదును చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!