తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా జనవరి 8 నుంచి జనవరి 16 వరకు, ఆ తరువాత సెలవులను జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31తో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తారా లేదా అనే దానిపై ఇప్పటి వరకు సందేహాలు ఉన్నాయి. అయితే, ఫిబ్రవరి 1 వ తేదీన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమవుతున్నది. స్కూళ్లు తెరిచిన తరువాత విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను ఓపెన్ చేశారు.
Read: వైన్తో కరోనాకు చెక్ ..!?
Also Read
గత రెండేళ్లుగా విద్యార్థులకు సరైన ఎడ్యుకేషన్ అందడం లేదు. కరోనా కారణంగా చాలా వరకు స్కూళ్లు మూతపడ్డాయి. చాలా విద్యాసంస్థలు ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నా ప్రత్యక్ష తరగతులకు, ఆన్లైన్ విద్యకు చాలా తేడా ఉంటుంది. దీంతో విద్యార్థులు విలువైన విద్యకు దూరం అవుతున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్న కారణంగా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆన్లైన్తో పాటు ప్రత్యక్షంగా స్కూళ్లు తెరిచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నది.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!