R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు. ఢిల్లీ లో తెలంగాణ బిడ్డలు అవస్థలు పడుతున్నారని, తన బిడ్డ కోసం మంత్రులను, అధికారులను ఢిల్లీ కి పంపాడని అన్నారు. లీకేజీ మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 30 లక్షల మంది జీవితాలు ఉండాల్సిన గది లోకి వేరే వాళ్ళు ఎలా వెళతారు? అని ప్రశ్నించారు. రూల్ 16 ప్రకారం కేవలం చైర్మన్ కు మాత్రమే ప్రింటింగ్ కు అధికారం ఉందని గుర్తు చేశారు. వెబ్సైట్ హాక్ అవలేదు, అవు స్టాండర్డ్ కంప్యూటర్స్, నెట్వర్కింగ్ కంప్యూటర్స్ కాదు.. జనార్ధన రెడ్డి ప్రతి విషయాన్ని చిన్నదిగా చూపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ బంధువులే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో బోర్డ్ మెంబెర్స్ గా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు.
Read also: Police Vs Revenue: గుడివాడలో పోలీస్ వర్సెస్ రెవిన్యూ
Also Read
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
ప్రతి విషయాన్ని చాలా చిన్నదిగా చూపిస్తున్నారని అన్నారు. కేవలం ప్రవీణ్, రాజశేఖర్ లు మాత్రమే కాదు… దీని మూలాలు సీఎం ఆఫీస్ లో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలుచేశారు. సిట్ కు 30 లక్షలు మంది జీవితాలు ఇచ్చారు. కేటీఆర్ పరోక్షంగా ప్రవీణ్, రాజశేఖర్ దాటి దర్యాప్తు ముందుకు పోకుండా ఆదేశాలు జారీ చేశారని అన్నారు. కాన్ఫిడెసియల్ రూం లోకి వేరే వారికి ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. సింగరేణి రిక్రూట్ మెంట్ స్కాం జరిగింది, ఎటువంటి ఆక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. రజత్ కుమార్ బిడ్డ పెళ్లికి మెగా కృష్ణారెడ్డి 50 లక్షలుతో ఫలకనుమ పాలస్ లో పెళ్లి జరిపితే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. మామూలు ఉద్యమాలు సరిపోవు, 2009 లాంటి ఉద్యమాలు జరగాలని నిప్పులు చెరిగా. ఐక్య వేదిక ఉండాలి… ప్రజల దగ్గరికి వెళ్ళాలని పిలుపు నిచ్చారు. మిలియన్ మార్చ్ తరహా ఉద్యమాలు రావాలని, బలమైన ఐక్య వేదిక కావాలి… ఒక గొప్ప ఉద్యమానికి నాంది కావాలని పిలుపు నిచ్చారు. విద్యార్థులను, ఉద్యోగార్థులును కాపాడే ఉద్యమం కావాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అన్నారు.
ABVP Protest: ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై ఏబీవీపీ నిరసన..
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!