R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు. ఢిల్లీ లో తెలంగాణ బిడ్డలు అవస్థలు పడుతున్నారని, తన బిడ్డ కోసం మంత్రులను, అధికారులను ఢిల్లీ కి పంపాడని అన్నారు. లీకేజీ మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 30 లక్షల మంది జీవితాలు ఉండాల్సిన గది లోకి వేరే వాళ్ళు ఎలా వెళతారు? అని ప్రశ్నించారు. రూల్ 16 ప్రకారం కేవలం చైర్మన్ కు మాత్రమే ప్రింటింగ్ కు అధికారం ఉందని గుర్తు చేశారు. వెబ్సైట్ హాక్ అవలేదు, అవు స్టాండర్డ్ కంప్యూటర్స్, నెట్వర్కింగ్ కంప్యూటర్స్ కాదు.. జనార్ధన రెడ్డి ప్రతి విషయాన్ని చిన్నదిగా చూపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ బంధువులే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో బోర్డ్ మెంబెర్స్ గా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు.
Read also: Police Vs Revenue: గుడివాడలో పోలీస్ వర్సెస్ రెవిన్యూ
Also Read
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
ప్రతి విషయాన్ని చాలా చిన్నదిగా చూపిస్తున్నారని అన్నారు. కేవలం ప్రవీణ్, రాజశేఖర్ లు మాత్రమే కాదు… దీని మూలాలు సీఎం ఆఫీస్ లో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలుచేశారు. సిట్ కు 30 లక్షలు మంది జీవితాలు ఇచ్చారు. కేటీఆర్ పరోక్షంగా ప్రవీణ్, రాజశేఖర్ దాటి దర్యాప్తు ముందుకు పోకుండా ఆదేశాలు జారీ చేశారని అన్నారు. కాన్ఫిడెసియల్ రూం లోకి వేరే వారికి ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. సింగరేణి రిక్రూట్ మెంట్ స్కాం జరిగింది, ఎటువంటి ఆక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. రజత్ కుమార్ బిడ్డ పెళ్లికి మెగా కృష్ణారెడ్డి 50 లక్షలుతో ఫలకనుమ పాలస్ లో పెళ్లి జరిపితే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. మామూలు ఉద్యమాలు సరిపోవు, 2009 లాంటి ఉద్యమాలు జరగాలని నిప్పులు చెరిగా. ఐక్య వేదిక ఉండాలి… ప్రజల దగ్గరికి వెళ్ళాలని పిలుపు నిచ్చారు. మిలియన్ మార్చ్ తరహా ఉద్యమాలు రావాలని, బలమైన ఐక్య వేదిక కావాలి… ఒక గొప్ప ఉద్యమానికి నాంది కావాలని పిలుపు నిచ్చారు. విద్యార్థులను, ఉద్యోగార్థులును కాపాడే ఉద్యమం కావాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అన్నారు.
ABVP Protest: ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై ఏబీవీపీ నిరసన..
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!