Munugode by poll: కోమటిరెడ్డిపై అభిమానం కమలం కొంప ముంచుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోట. కోమటిరెడ్డి సోదరులు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్లు.. ఓట్లు రాబట్టడంలో పాపులర్ అయ్యారు. నల్గొండ జిల్లాలో ఉన్న వీదద్దరి పేర్లు చెబితే చాలు వృద్ధులంతా కాంగ్రెస్ వారేనని నమ్ముతారు. అన్నను కాంగ్రెస్ లోనే వదిలేని తమ్మడు మాత్రం కమంలో చేరారు. అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. అన్న కాంగ్రెస్.. తమ్మడు బీజేపీ అని మాత్రం మునుగోడులో వున్న వృద్ధులకు, పెద్దలకు, అక్కడున్న ప్రజాలకు ఇంకా మైండ్ లో రిజిస్ట్రర్ కాలేదనే చెప్పాలి. అలా కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ అని ఫిక్స్ అయ్యారు మునుగోడు ప్రజలు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరిన విషయం ఎవ్వరికీ ఇంకా తెలియదు అక్కడున్న వారంతా రాజగోపాల్ కాంగ్రెస్ అనే గట్టిగా నమ్ముతున్నారు.
అయితే.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ నేతలు తలపట్టుకోవాల్సిన పరిస్ధితి వస్తోంది. మునుగోడులో కాషాయం విసృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. బీజేపీ శ్రేణులు మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి గుర్తు ఏంటో తెలుసా అని అడిగితే హా.. ఎందుకు తెలియదు చేయి గుర్తు కదా(హస్తం) అంటున్నారట. దీంతో బీజేపీ శ్రేణులు షాక్ లో వున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉంటూ ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ను హస్తం గుర్తుపైనే ఓటేసి గెలిపించి పంపించిన ప్రజలకు కోమటిరెట్టి అంటే హస్తం అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడులో ప్రచారం చేస్తుంటే ఎటు ఓటు వేస్తావ్ తాతా అంటే కోమటిరెడ్డికే నాకేందుకు తెలియదు హస్తం గుర్తే కదా అంటున్నరు ఇదివిన్న బీజేపీ నేతలు తలపట్టుకునే పరిస్థితి.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా ఇంతకు ముందు ఆ స్థాయిలో సందడి లేదు. వృద్ధ స్త్రీల గురించి ప్రజలకు తెలియదు. అందుకే కోమటిరెడ్డిపై ఉన్న అభిమానం కాంగ్రెస్కు ఓటుగా మారుతుందా? అన్న భయం బీజేపీ నాయకత్వాన్ని వెంటాడుతోంది. ఇదే జరిగితే పేరేమో కోమటిరెడ్డిది.. గెలిచేదేమో.. కాంగ్రెస్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. అలా జరిగితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన కాంగ్రెస్ ను గెలిపించిన వారే అవుతారు. మరి బీజేపీ సంగతేంటి? అంటూ ప్రశ్నలు వస్తున్నాయి.
Vishaka Garjana: మూడురాజధానులు కావాల్సిందే… గళమెత్తిన జనం
తాజావార్తలు
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!