Raja Singh : చంద్రబాబు, పవన్లకు రాజాసింగ్ ‘సీక్రెట్ అడ్వైజ్’ ఏంటో తెలుసా.?
- ముస్లిం ఓట్లు రాకపోవడం ఖాయం: రాజాసింగ్ వ్యాఖ్య
- బీజేపీ నిర్ణయాలపై మైనారిటీల వ్యతిరేకత
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సూచనలు
- దేవాలయ రక్షణ, మతమార్పిడి అరికట్టడంపైనే దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కీలక సందేశం పంపారు. రాజాసింగ్ తన నివేదికలో.. “ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారూ, మైనారిటీల కోసం ఎంత కష్టపడినా, మిమ్మల్ని వారు ఓటు వేయరు. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ముస్లిం ఓట్లు మీకు రాకపోవడం ఖాయం” అని స్పష్టం చేశారు.
IND vs UAE: ఆసియా కప్లో నేడే భారత్ తొలి పోరు.. పసికూనతో గెలిచేనా..?
Also Read
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
అతను పేర్కొంటూ, “ముస్లింలు దేశవ్యాప్తంగా బీజేపీని తమ ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ బిల్లు – ఇవన్నీ బీజేపీ చేసిన ముఖ్యమైన పనులు. దీని కారణంగా ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు” అని అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు రాజాసింగ్ సూచిస్తూ, “మీ శక్తినంతా హిందువుల కోసం వినియోగించండి. ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలను కాపాడండి, మతమార్పిడులను అరికట్టండి. అలా చేస్తే హిందువులు మిమ్మల్ని మరోసారి అధికారంలోకి తీసుకువస్తారు” అని పిలుపునిచ్చారు.
France: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియామకం
తాజావార్తలు
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!