Raghunandan Rao : కవిత కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘునందన్ రావు
- కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదు
- హరీష్-రేవంత్ ఒకే ఫ్లైట్లో వచ్చారనేది నిజం
- ఫ్లైట్లో వాళ్లు నన్ను ఓడించడం విషయం గురించే మాట్లాడుకున్నారు
- కవిత కొత్త పార్టీ పెడుతుంది
- ఆమె రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదు. -ఎంపీ రఘునందన్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నిర్వహించిన తాజా ప్రెస్మీట్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత తన మీడియా సమావేశంలో కొత్తగా చెప్పిన అంశాలేమీ లేవని విమర్శించారు. మరికొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో కుమ్మక్కయ్యారని తాను ఇంతకుముందే చెప్పానని రఘునందన్ గుర్తుచేశారు. “బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై నేను మాట్లాడదల్చుకోను. అయితే కవిత ప్రస్తావించిన మోకిల ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలి” అని అన్నారు.
KTR : ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
Also Read
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని, హరీష్-రేవంత్ ఒకే ఫ్లైట్లో వచ్చారనేది నిజమన్నారు. ఫ్లైట్లో వాళ్లు నన్ను ఓడించడం విషయం గురించే మాట్లాడుకున్నారని, కవిత కొత్త పార్టీ పెడుతుందన్నారు రఘునందన్ రావు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదని ఎంపీ రఘునందన్రావు వ్యాఖ్యానించారు. అలాగే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై కూడా విచారణ అవసరమని డిమాండ్ చేశారు. గతంలో జడ్పీ అధ్యక్షుడి ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను కేసీఆర్కు వివరించినా, అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మెదక్ ఎంపీ ఎన్నికల్లో తనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగినట్టు కూడా గుర్తు చేశారు. “కవిత నేటి ప్రెస్మీట్తో బీఆర్ఎస్ అవినీతి బహిర్గతమైంది. మళ్లీ వచ్చే ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై మరిన్ని విషయాలు బయటపెడితే బాగుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలి” అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్పై కవిత ఆగ్రహం పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
తాజావార్తలు
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!