Ponnam Prabhakar: పదేళ్లుగా ఒక్క ఆహ్వానం రాలే.. కానీ మాజీ సీఎంకు మేము పంపాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదు.. కానీ.. మాజీ ముఖ్యమంత్రిని కూడా మేము ఆహ్వానం పంపామమని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. తెలంగాణకు ఒక గీతం ఉండాలని.. నాడు ఉద్యమానిక.. రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తామన్నారు. రాజకీయంగా విమర్శలకు వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలన్నారు. తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారన్నారు. తల్లి చనిపోయింది.. బిడ్డను తెచ్చుకున్నారన్నారు. సుష్మాస్వరాజ్ సేవలు మేము మార్చుపోమన్నారు.
Read also: CM Revanth Reddy: రాష్ట్ర దశాబ్ది వేడుకలు.. గవర్నర్ కు సీఎం రేవంత్ ఆహ్యానం
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ఆత్మగౌరవం కోసంమే తెలంగాణ ఉద్యమం అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని కూడా మేము ఆహ్వానం పంపామన్నారు. మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చిన ప్రదాత. సోనియా వస్తారనే నమ్మకం ఉందన్నారు. చిహ్నం పై గతంలో ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నిరసన చెప్పు కోవచ్చన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసు నమోదు అయ్యిందన్నారు. ప్రభుత్వం కూలి పోతుందని బీజేపీ, బీఆర్ఎస్ పదే పడే శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు.
Read also: Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉండనున్నాయ్..?
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజాన్ని సంఘటితమ్ చేసే శక్తి జయ జయ హే తెలంగాణ పాట అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది బిడ్డలు ప్రాణాలు అర్పించారన్నారు. గొప్ప తెలంగాణ ఏర్పడాలని అమరవీరులు కోరుకున్నారని తెలిపారు. అమరవీరుల ఆకాంక్షలకు భిన్నంగా పాలన కొనసాగిందన్నారు. ఆత్మగౌరవం కోరుకుంటారు. గత ప్రభుత్వం అందుకు భిన్నంగా గత ప్రభుత్వ పాలన కొనసాగిందని తెలిపారు. సోనియాగాంధీ వస్తారనే ఆశాభావం ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తామన్నారు. దశాబ్ది ఉత్సాహల ముగింపు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనాలన్నారు. ట్యాన్క్ బండ్ మీద వివిధ కళారూపాల ప్రదర్శనలు ఉన్నాయన్నారు. వేడుకల ఏర్పాట్లు బాగున్నాయన్నారు.
Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!