Ponguleti: సమాధానం చెప్పే రోజు వస్తుంది.. పువ్వాడ పై బగ్గుమన్న పొంగులేటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పువ్వాడ అజయ్ కుమార్ మాటలకు పొంగులేటి సటైర్ వేశారు. నీ అవక్కులకు చవాకులు సమాధానం వస్తోందని అన్నారు. నా చిరునవ్వే పువ్వాడ అజయ్ రాజకీయ సమాధి జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నందమూరి విగ్రహానికి పూలమాల వేస్తే పాలతో శుద్ది చేయిస్తవా? అంటూ మండిపడ్డారు. ఇది నీ సంస్కృతి నా? అని ప్రశ్నించారు. సమాధానం చెప్పే రోజు, ప్రజలు ఇస్తారు తీర్పు వస్తుందన్నారు. వడ్డీతో సహా మనం లాక్కొని తీసుకుని సమయం ఆసన్నం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నేర్పిన రాజనీతి తో నాకు బలమైన దైర్యం వచ్చిందని అన్నారు. నేను ఒక్కడిని యుద్ధం చేయలేము.. అందరం కలసి యుద్ధం చేద్దామని తెలిపారు.
Read also: Tamilnadu: హైడ్రోజన్ ఫ్యూయల్ బోట్ను రూపొందించిన విద్యార్థులు
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
మనం అందరం యుద్ధం చేశామన్నారు. తండ్రితో సమానమని పార్టీలో చేరితే మనల్నే మోసం చేశారని మండిపడ్డారు. పార్టీ పదవి ఇవ్వక పోయినా తొందర పడలేదని అన్నారు. పదవి వుంటేనే ప్రజలలో వుండాలని అనుకునే వాడిని కాదని స్పష్టం చేశారు. ప్రజల అండ దండలు వుంటే ఎంత పెద్ద దానిని అయిన ఎదుర్కొంటామన్నారు. పదవి లేకపోవడం వల్లనే ఇంత మంది ప్రేమను పొందగలిగామన్నారు. రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్నానని, మూడు రోజుల్లోనే పార్టీ మార్పు వుంటుందని స్పష్టం చేశారు. మీరందరూ ఏమి కోరుకుంటున్నారో నాకు తెలుసు అని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోనంటూ తెలిపారు. మూడు రోజుల్లోనే పార్టీ మార్పు వుంటుందన్నారు. ఖమ్మం నడిబొడ్డున పార్టీలో చేరుతానని అన్నారు. లక్షలాది మంది సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతానన్నారు. కేసీఆర్ పరిపాలన ను బొంద పెడతామన్నారు. మంచి పరిపాలన కోసము ప్రజాస్వామిక పార్టీలో చేరుతామన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలంటే మన వంటి మైండ్ వున్న వారిని సమికరించుకోవాలని అన్నారు. అందుకనే నిర్ణయం ఆలస్యం అయ్యిందని, చాలా మందితో చర్చలు జరిగాయని పొంగులేటి స్పష్టం చేశారు.
CM Jagan : సీఎం జగన్ను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!