Ponguleti: సమాధానం చెప్పే రోజు వస్తుంది.. పువ్వాడ పై బగ్గుమన్న పొంగులేటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పువ్వాడ అజయ్ కుమార్ మాటలకు పొంగులేటి సటైర్ వేశారు. నీ అవక్కులకు చవాకులు సమాధానం వస్తోందని అన్నారు. నా చిరునవ్వే పువ్వాడ అజయ్ రాజకీయ సమాధి జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నందమూరి విగ్రహానికి పూలమాల వేస్తే పాలతో శుద్ది చేయిస్తవా? అంటూ మండిపడ్డారు. ఇది నీ సంస్కృతి నా? అని ప్రశ్నించారు. సమాధానం చెప్పే రోజు, ప్రజలు ఇస్తారు తీర్పు వస్తుందన్నారు. వడ్డీతో సహా మనం లాక్కొని తీసుకుని సమయం ఆసన్నం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నేర్పిన రాజనీతి తో నాకు బలమైన దైర్యం వచ్చిందని అన్నారు. నేను ఒక్కడిని యుద్ధం చేయలేము.. అందరం కలసి యుద్ధం చేద్దామని తెలిపారు.
Read also: Tamilnadu: హైడ్రోజన్ ఫ్యూయల్ బోట్ను రూపొందించిన విద్యార్థులు
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
మనం అందరం యుద్ధం చేశామన్నారు. తండ్రితో సమానమని పార్టీలో చేరితే మనల్నే మోసం చేశారని మండిపడ్డారు. పార్టీ పదవి ఇవ్వక పోయినా తొందర పడలేదని అన్నారు. పదవి వుంటేనే ప్రజలలో వుండాలని అనుకునే వాడిని కాదని స్పష్టం చేశారు. ప్రజల అండ దండలు వుంటే ఎంత పెద్ద దానిని అయిన ఎదుర్కొంటామన్నారు. పదవి లేకపోవడం వల్లనే ఇంత మంది ప్రేమను పొందగలిగామన్నారు. రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్నానని, మూడు రోజుల్లోనే పార్టీ మార్పు వుంటుందని స్పష్టం చేశారు. మీరందరూ ఏమి కోరుకుంటున్నారో నాకు తెలుసు అని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోనంటూ తెలిపారు. మూడు రోజుల్లోనే పార్టీ మార్పు వుంటుందన్నారు. ఖమ్మం నడిబొడ్డున పార్టీలో చేరుతానని అన్నారు. లక్షలాది మంది సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతానన్నారు. కేసీఆర్ పరిపాలన ను బొంద పెడతామన్నారు. మంచి పరిపాలన కోసము ప్రజాస్వామిక పార్టీలో చేరుతామన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలంటే మన వంటి మైండ్ వున్న వారిని సమికరించుకోవాలని అన్నారు. అందుకనే నిర్ణయం ఆలస్యం అయ్యిందని, చాలా మందితో చర్చలు జరిగాయని పొంగులేటి స్పష్టం చేశారు.
CM Jagan : సీఎం జగన్ను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు
తాజావార్తలు
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!