Harish Rao vs Sajjanar: ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దమా కాదా అనేది కోర్టులు నిర్ణయిస్తారు.. సిట్ కాదు..
- సజ్జనార్ ట్వీట్కు హరీష్రావు కౌంటర్..
- కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ను అక్రమం అని ఎలా ప్రకటిస్తారు?..
- దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్కు లేదు..
- పోలీసులు దర్యాప్తు చేయాలి, తీర్పు చెప్పే హక్కు లేదు..
- ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలి: హరీష్రావు
Harish Rao vs Sajjanar: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ను “అక్రమం” అని సజ్జనార్ ఎలా ప్రకటిస్తారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం SIT చీఫ్కు లేదు న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ఆరోపణను నేరంగా పరిగణించరాదు అని సూచించారు. రాజ్యాంగ సూత్రం పోలీసులు దర్యాప్తు చేయాలి, తీర్పు చెప్పే హక్కు లేదు ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలి.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 5(2), ఐటీ యాక్ట్, PUCL తీర్పు ప్రకారం పరిశీలన అవసరం అధికారిక సందేశాల్లో “అక్రమ ట్యాపింగ్” పదప్రయోగం పాక్షికతకు నిదర్శనం SIT చీఫ్ ముందే అభిప్రాయం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తోంది అని హరీష్ రావు ఆరోపించారు.
Read Also: Fishermen: బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు..
Also Read
- Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుకు హైకోర్టులో ఊరట
- TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
- Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
అయితే, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహారం మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ పై కేసులో సిట్ ఛీఫ్ సజ్జనార్ భాష పలు అనుమానాలకు తావిస్తుంది అని హరీష్ రావు అన్నారు. దర్యాప్తు న్యాయంగా ఉండటమే కాదు, న్యాయంగా కనిపించాలి అన్నారు. సుప్రీం కోర్టు ముందస్తు తీర్పులు ప్రజల న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. పోలీస్ ప్రకటనల ద్వారా రాజకీయ కథనాలు సృష్టించడం అనుచితం కోర్టులే తీర్పు చెప్పాలి అని వెల్లడించారు. పోలీస్ సందేశాలు కాదు రాజ్యాంగ పరిమితులు దాటితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!
-
RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
-
PSL 2026: పాకిస్థాన్కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
-
Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్ఫోలియోలో రూ.20 లక్షలు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!