MadhuYaskhi: ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో బీసీలకు రెండు సీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ లో కాంగ్రెస్ బిసి గర్జన సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది అని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాం అని తెలిపారు.
Read Also: Canara Bank : శుభవార్త చెప్పిన ప్రభుత్వ బ్యాంక్… ఇక మీ డబ్బు డబుల్ అవుతుంది
Also Read
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వెనుజబడిన వర్గాల వారిని చదువుకు దూరం చేస్తున్నాడు అని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. బీసీలు, దళితులు, గిరిజనులు చదువుకుంటే రాజ్యాధిజరం అడుగుతారని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. బీసీలు ఎవరికి వ్యతిరేఖం కాదు, కేవలం తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అందరి పార్టీ, బీఆర్ఎస్ దొరల పార్టీ.. గద్దర్ కోరుకున్న సామాజిక న్యాయం రావాలంటే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని మధుయాష్కీ అన్నారు.
Read Also: Perni Nani: బాబు విజన్ 2020 ఏమైంది..? మళ్లీ విజన్ 2047 ఏంటి..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పందికొక్కులు వలే దోచుకుంటున్నారు అని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి ఆరోపించారు. ఎంపీ కాక ముందు కవితకు సొంత ఇలు కూడా లేదు.. అలాంటిది ఇప్పుడు లక్షల కోట్లు ఎలా వచ్చాయి.. బీసీ గర్జన ద్వారా సత్తా చాటబోతున్నాం.. 2 వారాల్లో బీసీ సీట్లు కొలిక్కి వస్తాయి.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థును ప్రకటిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..