Nalgonda: పోలీస్ కస్టడీకి అనుముల తహసీల్దార్ జయశ్రీ..
- 36 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన కేసు..
- పోలీసులు కస్టడీలోకి నల్గొండ జిల్లా అనుముల తాహసీల్దార్ జయశ్రీ..
- జయశ్రీతో పాటు ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ ..
- ఒక్కరోజు పోలీసు కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతి..
- ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు జయశ్రీ-జగదీష్ లను ప్రశ్నించనున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda: ప్రభుత్వ భూములను అక్రమంగా బదలాయింపు కేసులో రిమాండ్లో ఉన్న తహసీల్దార్ వజ్రాల జయశ్రీని హుజూర్నగర్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. 36 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన కేసులో నల్గొండ జిల్లా అనుముల తాహసీల్దార్ జయశ్రీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జయశ్రీతో పాటు ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ కి పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఒక్కరోజు పోలీసు కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఇద్దరిని హుజూర్ నగర్ సబ్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. జయశ్రీ, జగదీష్ లను ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ప్రశ్నించనున్నారు.
Read also: Buttermilk Sugar: మజ్జిగ పంచదార కలిపి తాగుతున్నారా..?
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
- Kalvakuntla Kavitha: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
హుజూర్నగర్ మండలం బూరుగడ్డ రెవెన్యూ పరిధిలోని 36 ఎకరాల భూమికి అప్పటి తహసీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ సహకారంతో పాస్ పుస్తకాలు రూపొందించి రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు వసూలు చేశారు. 2019లో ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. రైతుబంధు నిధుల్లో సగం తహసీల్దార్, ఆపరేటర్ జగదీష్ పంచుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బుధవారం తహసీల్దార్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే జయశ్రీని 5 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. ఇరువైపు వాదనలు విన్న కోర్టు శుక్రవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే ఆమెను పోలీస్ కస్టడీకి అనుమతించారు. మరోవైపు జయశ్రీని రిమాండ్కు తరలించడంతో స్థానిక ఉద్యోగుల్లో కొందరిలో వణుకు మొదలైంది. జయశ్రీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Ponguleti Srinivas Reddy: మాటలతో కాదు.. చేతలతో చూపించేది ఇందిరమ్మ ప్రభుత్వం..
తాజావార్తలు
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!