రైతులందరూ కేసీఆర్ మాటను వినాలి: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోలు పై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు పోటా పోటీగా ధర్నాలు చేస్తూ ఎవ్వరికి వారే మేమంటే మేము రైతుల పక్షం అని చెప్పుకుంటున్నారు. దీనిపై అధికార టీఆర్ ఎస్, ప్రతిపక్ష బీజేపీలు దాడులకు పాల్పడేంత వరకు వ్యవహారం వెళ్లింది. రైతులు రాష్ర్ట ప్రభుత్వ ప్రకటనలతో ఆత్మహత్యలు చేసు కుంటున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. టీఆర్ఎస్ మాత్రం రైతులు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే ఏం చేస్తామంటూ బీజేపీ పై ఆరోపణలు చేస్తుంది.
ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ కేంద్రం పై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయదని ఆయన ప్రశ్నిం చారు. తెలం గాణ ధనం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోదా అం టూ విమర్శలు చేశారు. బీజేపీ నేతల మాటల విని రైతులు మోస పోవద్దని, సీఎం కేసీఆర్ చేయనున్న ప్రకటన అనుస రించి నడుచు కోవాలని ఆయన సూచించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమన్న కేంద్రం నిర్ణయాన్ని పున:సమీక్షించు కోవాలన్నారు. కాగా, ఈ వానాకాలం పంటను మొత్తం కొనుగోలు చేస్తామని, తడిచిన ధాన్యా న్ని కూడా కొనాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
Also Read
- Tags
- bjp
- central government
- Farmers
- ktr
- TRS
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!