IAS Officers Transferred: తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లను బదిలీలు..
- 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
- GHMC కమిషనర్గా ఆమ్రపాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Officers Transferred: రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందే.. పలువురు జిల్లా ఎస్పీలు, ఆ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా.. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోనాల్డ్ రోజ్ను విద్యుత్ శాఖకు బదిలీ చేయడంతో ఆమ్రపాలి కాటాను GHMC కమిషనర్గా నియమించారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా సుదర్శన్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్, లేబర్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, టూరిజం, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణీ ప్రసాద్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
Read also: College Student: ప్రేమికుడి మోసం.. ఫ్లైఓవర్పై నుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం!
Also Read
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
స్పోర్ట్స్ ఎండీగా బాలాదేవి ఐఎఫ్ఎస్ నియమితులయ్యారు. ఇక విద్యుత్ శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్ నియామకమయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్గా ఏవీ రంగనాథ్ ఐపీఎస్ నియమించింది. హెచ్ఎండీఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ గా నిమయించింది. ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన ఐఏఎస్ ను నిమించింది. టూరిజం ఎండీ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ ను నియమితులయ్యారు. హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా గౌతం ఐఏఎస్ నియమించారు. అలుగు వర్షిణి ఐఏఎస్ సాంఘిక సంక్షేమ విద్యాశాఖ కార్యదర్శిగా.. వాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి ఐఏఎస్ నియమించారు. ఐటీ డిప్యూటీ సెక్రటరీగా భవిష్ మిశ్రా ఐఏఎస్.. కాలుష్య నియంత్రణ కార్యదర్శిగా జి. రవి ఐఏఎస్ ను నియమించింది ప్రభుత్వం. మత్స్యశాఖ డైరెక్టర్గా ప్రియాంక అలా ఐఏఎస్ కాగా.. టూరిజం డైరెక్టర్గా త్రిపాఠి ఐఏఎస్ ను నియమితులయ్యారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా నరసింహారెడ్డి IAS బాధ్యతలు ఇచ్చారు.
Hyderabad Crime: ఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ మర్డర్ అప్డేట్..! రూంలో బంధించి.. పారతో దాడి
తాజావార్తలు
-
Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!