KTR : ఒక్కో బూత్లో 50 ఓట్లు దొంగ ఓట్లు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
- జూబ్లీహిల్స్ లో దొంగ ఐడి కార్డులను పంపిణీ చేశారు
- దేశంలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటున్నారు
- చోర్ ఓటుతో జూబ్లీహిల్స్ లో గెలవాలని చూస్తుంది : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో బూత్లో 50 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్లు అనుమానం ఉందని తెలిపారు. ఈ సమాచారం ఆయన సొంత దృష్టికి వచ్చినట్టు, నియోజకవర్గంలో తీవ్రమైన ఎన్నికల అవినీతి పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. గత ఎన్నికల్లో కొన్ని కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు కార్తీక్, దీపక్ శర్మ, మాధురి వంటి వ్యక్తులకు సాధారణంగా కేటాయించని ఓట్లు చేర్పించి ఫోటో, చిరునామాలు మార్చి దొంగ ఓట్లు నమోదు చేసినారని తెలిపారు. సుమారు 2 వేల దొంగ ఓట్లు తమ దృష్టికి వచ్చాయని, మరో పరిశీలనలో 14-15 వేల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించబడిందని చెప్పారు. అయితే, సమస్య ఒక్కో వ్యక్తికి పరిమితం కాకుండా అపార్టుమెంట్లలో 40–50 మంది ఉండే ఓటరు జాబితాలను ఉపయోగించి అనేక మంది వ్యక్తుల పేర్లతో ఓట్లు చేర్పించినట్టు, ఖైరతాబాద్లో ఉన్న వెంకటేష్ బిక్కిన, రమేష్ వంటి వ్యక్తులకు జూబ్లీహిల్స్లో ఓటు హక్కు కల్పించినట్లు ఆయన వివరించారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
నామినేషన్ల ప్రక్రియకు ఇంకా వారం రోజుల సమయం ఉందని, ఈ సమయంలో దొంగ ఓట్లు చేయించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, తాము, పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ల వివరాలు తెలుసుకోవడమే కాకుండా, సుమారు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలి అని పేర్కొన్నారు.
Shocking : నాగర్కర్నూల్లో భయానక ఘటన.. అడవిలో సగం కాలిన మహిళ మృతదేహం!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!