KTR : ఒక్కో బూత్లో 50 ఓట్లు దొంగ ఓట్లు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
- జూబ్లీహిల్స్ లో దొంగ ఐడి కార్డులను పంపిణీ చేశారు
- దేశంలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటున్నారు
- చోర్ ఓటుతో జూబ్లీహిల్స్ లో గెలవాలని చూస్తుంది : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో బూత్లో 50 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్లు అనుమానం ఉందని తెలిపారు. ఈ సమాచారం ఆయన సొంత దృష్టికి వచ్చినట్టు, నియోజకవర్గంలో తీవ్రమైన ఎన్నికల అవినీతి పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. గత ఎన్నికల్లో కొన్ని కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు కార్తీక్, దీపక్ శర్మ, మాధురి వంటి వ్యక్తులకు సాధారణంగా కేటాయించని ఓట్లు చేర్పించి ఫోటో, చిరునామాలు మార్చి దొంగ ఓట్లు నమోదు చేసినారని తెలిపారు. సుమారు 2 వేల దొంగ ఓట్లు తమ దృష్టికి వచ్చాయని, మరో పరిశీలనలో 14-15 వేల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించబడిందని చెప్పారు. అయితే, సమస్య ఒక్కో వ్యక్తికి పరిమితం కాకుండా అపార్టుమెంట్లలో 40–50 మంది ఉండే ఓటరు జాబితాలను ఉపయోగించి అనేక మంది వ్యక్తుల పేర్లతో ఓట్లు చేర్పించినట్టు, ఖైరతాబాద్లో ఉన్న వెంకటేష్ బిక్కిన, రమేష్ వంటి వ్యక్తులకు జూబ్లీహిల్స్లో ఓటు హక్కు కల్పించినట్లు ఆయన వివరించారు.
Also Read
నామినేషన్ల ప్రక్రియకు ఇంకా వారం రోజుల సమయం ఉందని, ఈ సమయంలో దొంగ ఓట్లు చేయించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, తాము, పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ల వివరాలు తెలుసుకోవడమే కాకుండా, సుమారు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలి అని పేర్కొన్నారు.
Shocking : నాగర్కర్నూల్లో భయానక ఘటన.. అడవిలో సగం కాలిన మహిళ మృతదేహం!
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?