KTR : జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్ పేట్ లో కేటీఆర్ రోడ్ షో
- జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి
- కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. శుక్రవారం షేక్పేట్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నందీనగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగింది. వేలాదిగా చేరిన కార్యకర్తలు, స్థానిక ప్రజలు “కేటీఆర్ జయహో”, “కారు గుర్తుకే ఓటు” అంటూ నినాదాలు చేశారు.
పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్, “కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలి” అని పిలుపునిచ్చారు. “జూబ్లీహిల్స్ స్థానాన్ని మళ్లీ గెలవడం ఖాయం. కానీ మెజార్టీ ఎంత అనేది మన చేతిలో ఉంది. 2023 ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నియోజకవర్గంలో దివంగత మాగంటి గోపీనాథ్ ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారు. ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడం బాధాకరం. కానీ ఇప్పుడు ఆయన స్ఫూర్తితో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి, కారు గుర్తుకే ఓటేయండి” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read
- Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
- Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
- Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
అంతేకాకుండా.. “హిట్లర్ నశించడాన్ని చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడదు. జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇళ్లు కూల్చడమా? ఒకప్పుడు ఇందిరమ్మ పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదోళ్లను రోడ్డున పడేస్తున్నాడు” అని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ ఒక్క నియోజకవర్గం కాదు, ఒక కుటుంబం. నా భర్త గోపీనాథ్ ఎప్పుడూ ప్రజలతో ఉంటూ వారి సమస్యలకు అండగా నిలిచేవారు. ఆ బాటలో నేనూ నడుస్తాను. ఎవరికి భయపడను, ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.
Cyclone Montha Damage: తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక.. తక్షణమే సాయం చేయండి..
తాజావార్తలు
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
-
Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్కు వస్తానంటున్న నట’సింహం’
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
ట్రెండింగ్
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!