Komatireddy Venkat Reddy: బండి సంజయ్, జాగ్రత్త.. కోమటిరెడ్డి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Gives Warning To Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడాలని, రాజకీయాల మీద అవగాహన పెంచుకొని మాట్లాడమని సూచించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని.. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను కోమటిరెడ్డి అలా ఘాటుగా బదులిచ్చారు. అలాగే.. బీజేపీ ఎవరికి ‘బీ టీమ్’ అనేది విశ్వేశ్వరరెడ్డిని అడిగితే చెప్తారని.. బీజేపీని ప్రజలు నమ్మడం లేదని స్వయంగా ఆయనే చెప్పారని గుర్తు చేశారు. ముందు విశ్వేషర్ రెడ్డికి సమాధానం చెప్పమని డిమాండ్ చేశారు.
Gudivada Amarnath: ఏపీలో పారిశ్రామిక విప్లవం.. చంద్రబాబు నుంచే పవన్కు ప్రాణహాని..!
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ఇక కేసీఆర్ కేవలం మూడు నియోజకవర్గాలకే సీఎం అని.. అవి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్కి 80 సీట్లు వస్తాయని.. తప్పకుండా తమ ప్రభుత్వమే రాష్ట్రంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలు ఓ దగా అని ఆరోపించిన ఆయన.. ఎప్పుడూ లేనిది శంకరమ్మ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆమెకు ఓడిపోయే సీటు ఇచ్చి, ఇంకా అవమానపరిచారంటూ మండిపడ్డారు. గాయత్రీ రవికి రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్.. శంకరమ్మకు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. ‘తన్ని తరుముతా’ అని చెప్పిన తలసానిని మాత్రం మంత్రిని చేశాడన్నారు. దానం తరిమి కొడితే.. ఆయన్ను ఎమ్మెల్యే చేశారని చెప్పుకొచ్చారు. శంకరమ్మకు కేసీఆర్ ప్రభుత్వం 9 ఏండ్లుగా దగా చేసిందని ఆరోపించారు.
Cyber Harassment: ఆన్లైన్లో బ్లాక్ చేసినందుకు ఆ వెబ్సైట్లో ఫోటోలు అప్లోడ్.. ఇలా పట్టేశారు!
తమ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వస్తారని.. బీజేపీలో ఇబ్బంది పడుతున్న వారందరూ కాంగ్రెస్లో చేరుతారని వెంకటరెడ్డి తెలిపారు. తమ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు సైతం తిరిగి కాంగ్రెస్లోకి వస్తారన్నారు. పొంగులేటి, జూపల్లి చేరిక తర్వాత మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఈసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!