Ponguleti Srinivasa Reddy : తక్షణమే రైతులను ఆదుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti : ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.
Also Read : Wrestlers Protest: రెజ్లర్లు వీధుల్లోకి రావడం దారుణం.. వారికి న్యాయం జరగాలి
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
45 రోజుల క్రితం వరితో పాటు మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం జరిగింది.. ఖమ్మం జిల్లా పర్యటనలో కేసిఆర్ పర్యటించి నష్టపోయిన రైతులకు పది వేలు రూపాయలు తక్షణమే రిలీజ్ చేస్తానని చెప్పారు.. 45 రోజులు గడుస్తున్న ఆ డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
తక్షణమే అంటే కేసిఆర్ దృష్టిలో 6 నెలల నుంచి 9నెలల,లేకపోతే సంవత్సరంమా అంటూ ఆయన ప్రశ్నించారు.
Also Read : Bhatti Vikramarka : తెలంగాణ మోడల్ అంటే ఇదేనా..?
తక్షణం అనే పదానికి కేసిఆరే డేపినేషన్ చెప్పాలి అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకి తరలించి 15 రోజులు అవుతుంది.. ఆకాల వర్షాలతో కల్లల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైయి కొట్టుకుపోతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టుంది.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే లోపు కల్లల్లో ఉన్న ధాన్యం వాన దేవుడి రూపంలో భూమి పాలు అవుతుంది అని పొంగులేటి ఆరోపించారు.
Also Read : Poonch Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరుగురి అరెస్ట్..
ఈ ప్రభుత్వం మాటాలకే పరిమితం తప్పా…చేతల రూపం దాల్చకపోవటం బాధకరంగా ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో రైతుల గోస, బాధ, ఆవేదన ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం దురదృష్టకరం అని ఆయన అన్నారు. తక్షణమే పార్టీలకు అతీతంగా రైతు పండించిన పంటను యుద్ద ప్రతిపాదనగా కొనుగోలు చెయ్యాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాలవర్షం, వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులకు 20 వేల రూపాయల నష్ట పరిహారం తక్షణమే రిలీజ్ చెయ్యాలి.. కళ్ళబొల్లి కబుర్లు కాకుండా రాష్ట్ర రైతాంగాన్ని, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!