Ponguleti Srinivas Reddy: సీఎం చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. నేతలు ప్రచార జోరు పెంచారు. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగానే.. ఖమ్మం పార్లమెంట్ స్థానం తరుఫున గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కు ఇంకా 14 రోజులు మాత్రమే సమయం ఉంది.. కార్యకర్తలు, నాయకులు బాగా కష్టపడాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి 17 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ, అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు అందచేస్తామని చెప్పారు.
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
కళ్ళు బొల్లి కబుర్లు చెపుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలియదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. వారు కట్టిన ప్రాజెక్టులు చూడలేదు కానీ.. ఏసీ బస్సులో కూర్చుని కళ్ళ బొల్లు కబుర్లు చెపుతున్నాడని దుయ్యబట్టారు. మళ్ళీ ఉద్యమం చేసి ఎవరిని ఉద్ధరించడానికి, కేవలం దాచుకొన్నది ఉంచుకోవడానికి మాత్రమేనని ఆరోపించారు. మరోవైపు ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. వేసిన డ్రెస్ వేయకుండా విదేశాల్లో తిరుగుతూ.. ప్రజలను మోసం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. రాబోయే 5 సంవత్సరాలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని చేస్తాం.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డిని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!