JEE Main: రేపటి నుంచి జేఈఈ మెయిన్ -2 పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Main: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఫైనల్ పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వివరాలు ఇప్పటికే విడుదల చేయగా, అడ్మిట్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
మన తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులను పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు. ఇంగ్లీషుతో పాటు తెలుగు, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీఈ, బీటెక్ పరీక్షలను సాధారణ విద్యార్థులకు 3 గంటలు, వికలాంగ అభ్యర్థులకు 4 గంటల పాటు నిర్వహిస్తారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
Read also: Kejriwal: కేజ్రీవాల్కు ఆనారోగ్యం.. 4.5 కేజీల బరువు తగ్గిన ఢిల్లీ సీఎం
పరీక్ష సమయం
* మొదటి షిఫ్ట్: ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు
* రెండవ షిఫ్ట్: 3 PM నుండి 6 PM (గమనిక – BARC, BPlanning కోసం అదనపు సమయం కేటాయించబడుతుంది)
సూచనలు..
* అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డును తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
* అభ్యర్థులు వారి ధృవీకరణను సూచించే వారి ఫోటో ID కార్డులను తీసుకెళ్లాలి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్లో ఏదైనా ఒక కార్డు తీసుకెళ్లాలి.
* హాజరు పట్టీపై ఫొటో అతికించాల్సి ఉన్నందున పాస్పోర్టు సైజు ఫొటోను కేంద్రానికి తీసుకెళ్లాలి.
* పారదర్శకమైన బాల్ పాయింట్ పెన్ను తీసుకోవడం మంచిది.
* వికలాంగ అభ్యర్థుల విషయంలో, వారు మెడికల్ ఆఫీసర్ చేత ధృవీకరించబడిన ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
* అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా చదవాలి.
* పరీక్ష సమయానికి రెండు గంటల ముందు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.
* పరీక్షకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్ను సంప్రదించవచ్చు.
* పరీక్షా కేంద్రంలో ఇచ్చిన రఫ్ షీట్లపైనే లెక్కలు, రాత పనులు చేయాలి. ఆ తర్వాత రఫ్ షీట్లను ఇన్విజిలేటర్కు అప్పగించాలి.
Kejriwal: కేజ్రీవాల్కు ఆనారోగ్యం.. 4.5 కేజీల బరువు తగ్గిన ఢిల్లీ సీఎం
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!