JEE Main: రేపటి నుంచి జేఈఈ మెయిన్ -2 పరీక్షలు..
JEE Main: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఫైనల్ పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వివరాలు ఇప్పటికే విడుదల చేయగా, అడ్మిట్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
మన తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులను పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు. ఇంగ్లీషుతో పాటు తెలుగు, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీఈ, బీటెక్ పరీక్షలను సాధారణ విద్యార్థులకు 3 గంటలు, వికలాంగ అభ్యర్థులకు 4 గంటల పాటు నిర్వహిస్తారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
Read also: Kejriwal: కేజ్రీవాల్కు ఆనారోగ్యం.. 4.5 కేజీల బరువు తగ్గిన ఢిల్లీ సీఎం
పరీక్ష సమయం
* మొదటి షిఫ్ట్: ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు
* రెండవ షిఫ్ట్: 3 PM నుండి 6 PM (గమనిక – BARC, BPlanning కోసం అదనపు సమయం కేటాయించబడుతుంది)
సూచనలు..
* అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డును తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
* అభ్యర్థులు వారి ధృవీకరణను సూచించే వారి ఫోటో ID కార్డులను తీసుకెళ్లాలి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్లో ఏదైనా ఒక కార్డు తీసుకెళ్లాలి.
* హాజరు పట్టీపై ఫొటో అతికించాల్సి ఉన్నందున పాస్పోర్టు సైజు ఫొటోను కేంద్రానికి తీసుకెళ్లాలి.
* పారదర్శకమైన బాల్ పాయింట్ పెన్ను తీసుకోవడం మంచిది.
* వికలాంగ అభ్యర్థుల విషయంలో, వారు మెడికల్ ఆఫీసర్ చేత ధృవీకరించబడిన ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
* అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా చదవాలి.
* పరీక్ష సమయానికి రెండు గంటల ముందు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.
* పరీక్షకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్ను సంప్రదించవచ్చు.
* పరీక్షా కేంద్రంలో ఇచ్చిన రఫ్ షీట్లపైనే లెక్కలు, రాత పనులు చేయాలి. ఆ తర్వాత రఫ్ షీట్లను ఇన్విజిలేటర్కు అప్పగించాలి.
Kejriwal: కేజ్రీవాల్కు ఆనారోగ్యం.. 4.5 కేజీల బరువు తగ్గిన ఢిల్లీ సీఎం
తాజావార్తలు
-
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
-
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!