Kishan Reddy: రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది.. దీనికి కారణం ఆ రెండు పార్టీలే
- తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది..
- రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు..
- రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది..
- దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్లే కారణం: కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పని చేసే పరిస్థితి లేదు అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులు 80 శాతం ఉన్నాయి.. ఎరువుల మీద 70 శాతం సబ్సిడీ కేంద్ర సర్కార్ ఇస్తుంది.. ఆర్థిక పరిస్థితితో రోడ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: TG Cabinet Expansion: రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..?
Also Read
- GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
- Telangana : దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ.. బోండా.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి..
- Telangana Congress: గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల డిష్యూం.. డిష్యూం.. చొక్కాలు పట్టుకుని మరీ..
- Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
ఇక, తెలంగాణ రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి అప్పులు పుట్టని పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ కలలు కంటున్నాడు.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
- Tags
- bjp
- BRS
- congress
- kcr
- Kishan Reddy
తాజావార్తలు
-
US-Hormuz: హార్ముజ్పై అమెరికా-ఇరాన్ గుడ్న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
-
GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
-
SRH Vs RR: టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..
-
Maggi masala : వంట గదిలోనే 10 నిమిషాల్లో మ్యాగీ మసాలా రెడీ.. రుచి కూడా అమోఘం.!
-
Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!