Crime: భార్యను చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త..
- హైదరాబాద్ లో దారుణం..
- భర్యపై అనుమానంతో చంపేసిన భర్త..
- బోరాబండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త నరేంద్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ సైట్ త్రీలో భార్య పద్మ మీద అనుమానంతో భర్త నరేంద్ర హత్య చేశాడు. అయితే, పద్మ- నరేంద్ర దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అమ్మాయి యూఎస్ లో ఉంటుంది.. ఇక, అబ్బాయి త్రిబుల్ ఐటీ ఢిల్లీలో ఉన్నాడు.. ఇంట్లో ఇద్దరు ఉండడంతో తరచూ భార్య మీద అనుమానంతో గొడవలు జరిగేవి.. నిన్న రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భార్యను గొంతు నిలిమి చంపేశాడు భర్త నరేంద్ర.
Read Also: AP Assembly Session: భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లుకు ఆమోదం
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
ఇక, భార్య పద్మ చనిపోయిందని గుర్తించాక బోరబండ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన భర్త నరేంద్ర లొంగిపోయాడు. కాగా, ఈ ఘటనపై బోరాబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు.
తాజావార్తలు
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన