Harish Rao: జైనూర్ ఘటన అత్యంత పాశవికం..
- జేనూర్... ఘటన అత్యంత పాశవికంగా జరిగింది..
- ఈమధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి..
- ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 1900 హత్యాచారం కేసులు నమోదు అయ్యాయి..
Harish Rao: జైనూర్… ఘటన అత్యంత పాశవికంగా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈమధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 1900 హత్యాచారం కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మా ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లో మాట్లాడితే… స్పందన లేదన్నారు. ఈ మరుసటి రోజు మరొక ఘటన చోటుచేసుకుందన్నారు. హైద్రాబాద్ అంటే ఒకప్పుడు మతకలహాలు జరుగుతాయని అనేవారు… Law and order నీ అదుపులోకి తెచ్చారు కేసీఆర్ అని తెలిపారు. కానీ ఇప్పుడు అస్తవ్యస్తం అయ్యిందన్నారు. దేశంలో అనేక సంస్థలు ఇక్కడ క్రైమ్ రెట్ తక్కువ అని ప్రశంసించారన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ నీ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అద్భుతంగా పరిపాలించారని, అసలు ఈ రాష్ట్రం లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. యువకుల చేతుల్లో తుపాకులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో తుపాకులు రాజ్యమేలుతున్నాయన్నారు.
Read also: Edupayala Temple: గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద
Also Read
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
- B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
ఈ 9 నెలల్లో నాటు తుపాకులు ఇప్పటికే వందల సంఖ్యలో తుపాకులు దొరికాయన్నారు. కొత్త డీజీపీ వచ్చిన తరువాత మతకలహాలు జరుగుతున్నాయని తెలిపారు. మెదక్ లో law and order లో ఫెయిల్ అయిన తరువాత ఒక అధికారిని తీసుకుని వచ్చి హైదరాబాద్ లో మంచి స్థానం లో అపాయింట్ చేశారన్నారు. డయల్ 100 కూడా పనిచెయ్యడం లేదన్నారు. పోలీసులను పనిచెయ్యనియ్యడం లేదు… వారిని ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ వరద విపత్తు సహాయం చెయ్యడంలో విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు అత్యాచారాలు, ప్రతిపక్షాలను వేధించడం… ఇవే కనిపిస్తున్నాయన్నారు. నిన్న ఎన్కౌంటర్ జరిగింది.. కేసీఆర్ హయంలో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదు… కాంగ్రెస్ వచ్చిందన్నారు. ఫేక్ ఎన్కౌంటర్ లు మొదలయ్యాయని మండిపడ్డారు. జైనూర్ ఘటన పై ప్రభుత్వం స్పందించాలన్నారు. గిరిజన మహిళ పై అత్యాచార యత్నం జరిగితే పరామర్శించడానికి సమయం లేదా ముఖ్యమంత్రి కి అని ప్రశ్నించారు. వెంటనే ఆమెకు 10 లక్షల ఎక్సగ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Whiskey Ice Cream: హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం..
తాజావార్తలు
-
Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!