Harish Rao: జైనూర్ ఘటన అత్యంత పాశవికం..
- జేనూర్... ఘటన అత్యంత పాశవికంగా జరిగింది..
- ఈమధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి..
- ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 1900 హత్యాచారం కేసులు నమోదు అయ్యాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: జైనూర్… ఘటన అత్యంత పాశవికంగా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈమధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 1900 హత్యాచారం కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మా ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లో మాట్లాడితే… స్పందన లేదన్నారు. ఈ మరుసటి రోజు మరొక ఘటన చోటుచేసుకుందన్నారు. హైద్రాబాద్ అంటే ఒకప్పుడు మతకలహాలు జరుగుతాయని అనేవారు… Law and order నీ అదుపులోకి తెచ్చారు కేసీఆర్ అని తెలిపారు. కానీ ఇప్పుడు అస్తవ్యస్తం అయ్యిందన్నారు. దేశంలో అనేక సంస్థలు ఇక్కడ క్రైమ్ రెట్ తక్కువ అని ప్రశంసించారన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ నీ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అద్భుతంగా పరిపాలించారని, అసలు ఈ రాష్ట్రం లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. యువకుల చేతుల్లో తుపాకులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో తుపాకులు రాజ్యమేలుతున్నాయన్నారు.
Read also: Edupayala Temple: గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద
Also Read
- HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
ఈ 9 నెలల్లో నాటు తుపాకులు ఇప్పటికే వందల సంఖ్యలో తుపాకులు దొరికాయన్నారు. కొత్త డీజీపీ వచ్చిన తరువాత మతకలహాలు జరుగుతున్నాయని తెలిపారు. మెదక్ లో law and order లో ఫెయిల్ అయిన తరువాత ఒక అధికారిని తీసుకుని వచ్చి హైదరాబాద్ లో మంచి స్థానం లో అపాయింట్ చేశారన్నారు. డయల్ 100 కూడా పనిచెయ్యడం లేదన్నారు. పోలీసులను పనిచెయ్యనియ్యడం లేదు… వారిని ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ వరద విపత్తు సహాయం చెయ్యడంలో విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు అత్యాచారాలు, ప్రతిపక్షాలను వేధించడం… ఇవే కనిపిస్తున్నాయన్నారు. నిన్న ఎన్కౌంటర్ జరిగింది.. కేసీఆర్ హయంలో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదు… కాంగ్రెస్ వచ్చిందన్నారు. ఫేక్ ఎన్కౌంటర్ లు మొదలయ్యాయని మండిపడ్డారు. జైనూర్ ఘటన పై ప్రభుత్వం స్పందించాలన్నారు. గిరిజన మహిళ పై అత్యాచార యత్నం జరిగితే పరామర్శించడానికి సమయం లేదా ముఖ్యమంత్రి కి అని ప్రశ్నించారు. వెంటనే ఆమెకు 10 లక్షల ఎక్సగ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Whiskey Ice Cream: హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం..
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?