CM Revanth Reddy: నేడు నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- పలు అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేయనున్నారు..
- మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట నుంచి చాపర్ ద్వారా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలకు చేరుకోనున్నారు.నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని మధ్యాహ్నం 2.40 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో భాగంగా.. అప్రోచ్ కెనాల్, టన్నెల్, సర్జ్ పూల్, పంప్ హౌస్, మోటార్ల, రిజర్వాయర్ నిర్మాణాల ట్రయల్ రన్ అనంతరం రిజర్వాయర్లోకి నీటి ఎత్తిపోతకు సంబంధించిన పైలాన్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ ప్లాంట్లో ప్రాజెక్ట్ యూనిట్ –2ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు నల్లగొండ మెడికల్ కాలేజీ భవన్నాన్ని సీఎం ప్రారంభించి, మెడికల్ కాలేజ్ ప్రాంగణంలోని బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
Read also: Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య..
ముఖ్యమంత్రి రేవంత రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్లు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఉత్తమ్, తుమ్మల, పొన్నం సందర్శించారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న పైలాన్, రిజర్వాయర్ను మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం పరిశీలించారు. నల్గొండలోని మెడికల్ కళాశాల, సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
SDT 18 : శరవేగంగా ఎస్ డీటీ18 షూటింగ్.. టైటిల్, గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
-
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
-
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!